Category: తెలంగాణ

విద్యుత్ సరఫరా,పునరుద్ధరణ చర్యలను పరిశీలించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

వేద న్యూస్, హన్మకొండ : మొంథా తుపాను ప్రభావంతో కుండపోతగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ నయింనగర్ ప్రాంతంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ సరఫరాపరిస్థితులను, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్…

‘సైబర్ మేధ-ఏఐ-2025’పై నిపుణుల శిక్షణ.. సైబర్ నేరాలపై ఉక్కుపాదం

మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక రోజు శిక్షణ వేద న్యూస్, మేడ్చల్: దేశాభివృద్ధిలో సైబర్‌, సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. అంతర్జాలాన్ని అస్త్రంగా మార్చుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత పెరిగింది. 2023-24…

సులభ్ కాంప్లెక్ నిర్మాణంపై రాజకీయం చేయడం సరికాదు

గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో సులభ్ కాంప్లెక్ లేక ప్రయాణికులు అలాగే ఇతర పనులపై మండల కేంద్రానికి వచ్చే వారిలో ముఖ్యంగా మహిళలు చాలా…

ఏ వస్తువైనా ఎంఆర్‌పీ‌ని మించి విక్రయించొద్దు..తూనికల శాఖ అధికారి తనిఖీలు

ఎంఆర్ పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తూనికల శాఖ అధికారి వేద న్యూస్, రుద్రూర్ : ఎంఆర్ పి ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ హెచ్చరించారు.రుద్రూర్ మండల…

కుండపోత వర్షంలోనూ క్షేత్రస్థాయికి తహశీల్దార్.. అధికారికి హ్యాట్సాఫ్

శభాష్ ఎమార్వో.. కుండపోత వర్షంలో సహాయ చర్యలు చేపట్టిన ఎమార్వో ఇక్బాల్, సిబ్బంది శభాష్ ఎమార్వో అంటూ పలువురు ప్రశంసలు వేద న్యూస్, వరంగల్ టౌన్ : ఖిలావరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ కుండపోత వర్షంలో బుధవారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.…

మానవత్వం చాటుకున్న డ్రైవర్లు

వేద న్యూస్, హనుమకొండ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే ఉంటున్న హనుమకొండ లోని బాలసముద్రం కు చెందిన డ్రైవర్ రాళ్లబండి యకాంబరంచారి కి ఓన్ ప్లేట్ డ్రైవర్ మిత్ర బృందం తరపున 19వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.…

బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేదన్యూస్, గంగాధర :* గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా…

రక్తదానం ప్రాణధానంతో సమానం

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ *అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం.* వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరంఏర్పాటు.ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.…

అవసమైతే పోక్సో కేసు నమోదు చేయండి !

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి వేద న్యూస్క ,కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ భాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్…

యాకూబ్ పాషాను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ బిజెపి ఎమ్మెల్సీ మల్క కోమరయ్య మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కురిక్యాల…