Category: తెలంగాణ

ప్రాజెక్టులను రాజకీయం చేయొద్దు

రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కేంద్రం రాష్ట్రాల మధ్య త గవుపెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి వేద న్యూస్, మఠంపల్లి: ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాజకీయ జోక్యం…

పాడె మోసిన ఎమ్మెల్యే సత్యం..కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో..

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర: గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రోజు గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి…

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

రాఖీ కట్టి ఆశీర్వదించిన మహిళా మంత్రులు వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి : రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు…

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి, పటాసులు పేల్చి, మొక్కలు నాటిన యూత్ కాంగ్రెస్ నాయకులు వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ఆదేశానుసారం, బోయినిపల్లి మండల…

విషాదం.. విష జ్వరంతో బాలుడు మృతి.. శోకసంద్రంలో కుటుంబం

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ఇందిరనగర్ కు చెందిన ఆటో కార్మికుడు ఎర్రం బాలయ్య మంజుల దంపతుల రెండవ కుమారుడు అశ్విన్ సర్దాక్ (5) విష జ్వరంతో బాధపడుతూ ఉండటంతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి…

ఆర్టీసీ గి”రాఖీ” దోపిడీ సరి కాదు.. “స్పెషల్” బస్సుల్లో అధిక చార్జీలపై అసంతృప్తి!

వేద న్యూస్, కరీంనగర్: రాఖీ పండుగ సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే, స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూలు చేస్తూ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ పలువురు ప్రయాణికులు…

ప్రభుత్వ ఆఫీసులపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు

వారం రోజులలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం…

పటేల్ రమేష్ రెడ్డి కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసానికి మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా విచ్చేశారు. సహోదర స్నేహబంధానికి ప్రతీకగా, సోదర ప్రేమతో, ఆప్యాయతతో సీతక్క…

శాయంపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: నాయిని

వేద న్యూస్, హన్మకొండ: గ్రామీణ వాతావరణ నేపథ్యం కలిగిన 31 వ డివిజన్ ని గతపాలకులు నిర్లక్ష్యం చేశారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య,నగర కమిషనర్…

సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత (వీడియో)

వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ..జాగృతి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టారు. ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున…