జిల్లా అడిషనల్ కమిషనర్ కు శుభాకాంక్షలు

వేద న్యూస్, మరిపెడ: వరంగల్ జిల్లా అడిషనల్ కమిషనర్, అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రాగ్యనాయక్ ను మంగలి బండ తండా యువ నాయకుడు ధరావత్ లక్పతి నాయక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

చర్చిపై జరిగిన దాడులను ఖండిస్తున్నాం

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హుజురాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని జన్వాడ గ్రామంలో ఇటీవల చర్చి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర…

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య

వేద న్యూస్, హైదరాబాద్/వరంగల్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్‌, సంకేపల్లి సుదీర్‌రెడ్డి, నెహ్రూనాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.…

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

పీ డీ ఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ వేద న్యూస్, కరీంనగర్: నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పిడిఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని…

పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాలి

Twjf హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్ వేద న్యూస్ , హుజురాబాద్/జమ్మికుంట: పాత్రికేయుల సమస్యల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని (Twjf) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్ కోరారు. విలేకరులు ఎదుర్కొంటున్న…

ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన కరీమాబాద్

అంగరంగ వైభవంగా బొడ్రాయి పున:ప్రతిష్టాపన బొడ్రాయి పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో వేలాది గా పాల్గొన్న ప్రజలు ఆడపడుచులు, బంధువుల రాకతో ఇంటింటా సందడి వేద న్యూస్, కరీమాబాద్: గ్రామా దేవత (బొడ్రాయి) పున: ప్రతిష్టాపన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో…

హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి కి కార్యదర్శుల శుభాకాంక్షలు

వేద న్యూస్, హన్మకొండ / దామెర: హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ రమాకాంత్ కు జిల్లా పంచాయతీ కార్యదర్శుల తరఫున పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు…

గ్రామ పంచాయతీ పాలక వర్గ, సఫాయి కార్మిక సభ్యులకు సన్మానం

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రం లోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గ్రామ సఫాయి కార్మికులను ఎల్కతుర్తి మండలం సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు బుధవారం ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమం…

ఉదారత చాటుకున్న ట్రాన్స్ జెండర్

బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం వేద న్యూస్, హుజురాబాద్/వీణ వంక : వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయం తెలుసుకున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన…

పౌష్టికాహారం అందట్లే..నీరు గారుతున్న లక్ష్యం!

వేద న్యూస్, హన్మకొండ: మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర…