కోదాడ విద్యార్థికి ఐఐటీ లో 969 ర్యాంక్

వేద న్యూస్, కోదాడ టౌన్ : సూర్యాపేట జిల్లా కోదాడ తేజ విద్యాలయంలో లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసిన తిప్పన అభిరామ్ రెడ్డి ఇంటర్ వరంగల్ ఏస్ఆర్ కాలేజ్ లో చదువుకున్నాడు. శనివారం ప్రకటించిన…

సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం 

వేద న్యూస్, కోదాడ టౌన్ : సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కోదాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఓరుగంటి…

అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ

వేద న్యూస్, మాడ్గులపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్ రెడ్డి అన్నారు. మాడ్గుల పల్లి మండలంలోని ఇస్కబావి గూడెంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న…

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతాం :ఎస్సై డి వెంకటేశ్వర్లు

వేద న్యూస్, వేములపల్లి : ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు…

బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా..25 మంది ప్రయాణికులకు గాయాలు..!

వేద న్యూస్, కోదాడ/చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కట్ట మైసమ్మ ఆలయం వద్ద దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది.కోదాడ నుండి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది.…

విద్యుత్ షాక్ తో వలస కార్మికుడు మృతి 

వేద న్యూస్ మాడ్గులపల్లి: విద్యుత్ ఘాతంతో వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మాడ్గులపల్లి మండలం గండ్ర వానిగూడెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.చత్తీస్గడ్ రాష్ట్రం, గరియబండ్…

రోడ్లపై ధాన్యం..భద్రత కరువు..!

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలోని భీమారం రోడ్డు మార్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రానికి స్థలం లేకపోవడంతో రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. దీంతో ఈ రోడ్డు మార్గంలో…

కార్యశీలురు.. బలెరావు మనోహర్‌రావు

విషయ పరిజ్ఞానమున్న నేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక…

రేవంత్ కు షాకిచ్చిన టీపీసీసీ..!

వేదన్యూస్ – గాంధీభవన్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ షాకిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలున్నాయి..…

మోదీకి కేటీఆర్ లేఖ..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి ఓ లేఖ రాశారు. అ లేఖలో హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి లో భూముల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ…