Tag: 2025

జూన్ 24న సంతాన సమస్యలున్న వారికి ‘సంజీవని’ ఆస్పత్రిలో ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంటలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో (జూన్ 24, 2025) మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఇన్‌ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి వారు…

వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే 2025 : రక్తదాతల చేతుల్లో ప్రాణదానం 

బ్లడ్ డొనేట్ చేసి హోప్ ఇవ్వండి అందరం ఒక్కటై ప్రాణాలను కాపాడుకుందాం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/జమ్మికుంట: రక్తం అత్యంత విలువైనది.. మానవుడి శరీరంలో తగిన మేరకు రక్తనిల్వలు లేకపోతే వారు తీవ్ర అనారోగ్యం పాలవుతారు.…

శభాష్.. కన్నె రాజు.. 20 ఏండ్లుగా రక్తదానంపై అవగాహన

పలు అవార్డులు అందుకున్న ఖాకీ వేద న్యూస్, వరంగల్: పోలీసు వృత్తిపరంగా విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సేవాకార్యక్రమాల్లో ముందుండేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఓ ఖాకీ. ఖాకీ దుస్తులంటే సేవకు ప్రతిరూపాలనే చెప్పేందుకు తన వంతుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గత 20…

సామెతలతో “హితబోధ శతకం” పుస్తక రచయిత, ఆవిష్కర్త ఎవరంటే?

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్ కాలనీ వరసిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం భాషా ప్రవీణ వారణాసి ఆంజనేయులు రచించిన సామెతలతో హితబోధ శతకము పుస్తకావిష్కరణ ఈ కార్యక్రమం కవులు,కళాకారులు,తెలుగు భాష ప్రవీణుల,పండితుల హర్షద్వానాల మధ్యన జరిగింది. సామెతలతో పద్యాలనేది…

ప్రపంచ ఫ్యాటీ లివర్ డే: చికిత్స, నివారణకు డాక్టర్ సురేష్ సూచనలు

వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచ ఫ్యాటీ లివర్ డే” (World Fatty Liver Day) ను తెలుగులో “గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే” అని పిలుస్తారు. ఇది 2025 సంవత్సరం జూన్ 12న జరుపుకుంటారు. ఈ రోజున, కాలేయ వ్యాధుల గురించి…

కిడ్నీ రోగాలపై అపోహలు, నిజాలు వివరించిన డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అన్నట్టుగా కొన్ని విషయాలు అసత్యాలు జనబాహుళ్యంలో ఉన్నాయి. అలా కిడ్నీ రోగాలపై సైతం లేనిపోని అపోహలు, అబద్ధాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ డిసీజెస్‌పై…

పర్యవరణాన్ని పరిరక్షించుకోవాలి

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

వ్యవసాయం చేస్తున్న వారిలో 36 % కౌలు రైతులే

రైతు స్వరాజ్య వేదిక గుర్తింపునకు నోచని కౌలురైతులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో రైతు స్వరాజ్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో కౌలు రైతుల గురించి బుధవారం సర్వే చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ‘దోస్త్’ హెల్ప్ లైన్ సెంటర్ మంజూరు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ (DOST) హెల్ప్ లైన్ సెంటర్ మంజూరయిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ తెలిపారు. డిగ్రీ అడ్మీషన్ల కోసం దోస్త్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతికమైన సమస్యలు, దరఖాస్తు…

ఈ లక్షణాలుంటే మీ కిడ్నీలకు ప్రమాదం: డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు నిత్యం చెబుతుంటారు. అయితే, కొందరు హెల్త్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఏదైనా అనారోగ్యం బారిన పడినా.. ఏవైనా లక్షణాలు కనిపించినా పట్టించుకోరు. అది చాలా…