అత్యవసర వినియోగానికి ఎరువుల గోదాం.. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..
ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏఎంసీ చైర్ పర్సన్, డీఏఓ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100…