రాగట్లపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం..
రైతుల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం.. వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు సురేష్ ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతపులిని చూశాడు. వెంటనే ఈ…