దారంతా చీకటి..! భయాందోళనలో ప్రజలు..
వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీకి విద్యుత్ లైట్లు లేక దారంతా చీకటి మయంగా మారింది. కాలనీవాసులు తమ తమ ఇండ్లకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.…