చెత్త రహిత మంథనిగా తీర్చిదిద్దుతాం
= మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ వేద న్యూస్, మంథని: మంథని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన…