Tag: PS

ఏడుగురిని కన్న తల్లికి ఏడుపే దిక్కా?

మాతృమూర్తి ఆకలి ఆర్తనాదాలు బిడ్డలకు వినిపిస్తలేవో? బుక్కెడు బువ్వకు భిక్కుభిక్కుమంటున్న గుండెకారి అంబక్క మాయమైపోతున్నారమ్మా..కడుపున పుట్టిన సంతానమూ వృద్ధురాలి సంరక్షణ మరిచిన బిడ్డలు.. ఠాణా మెట్లెక్కిన తల్లి.. న్యాయం చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్: బాగోగులు చూసుకోవాల్సిన కుమారులు పట్టించుకోకపోవడంతో…

మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తి రిమాండ్  

వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య వేద న్యూస్, వేములవాడ: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన హుస్సేన్.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం, వీడియో తీయుటకు ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి…

పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఇబ్బడి ముబ్బడిగా చెత్త.. పట్టించుకునే వారే లేరా?

స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటలేనా? పరిసరాలపై కనీస పట్టింపు ఎవరికీ లేదా? పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఇదీ దుస్థితి.. వేద న్యూస్, వరంగల్: స్వచ్ఛ వరంగల్ అంటూ ప్రభుత్వాలు చేసే ప్రకటన ఉట్టి మాటేనా? అని గ్రేటర్…

పీఎస్ కు సమీపంలో ప్రధాన కూడలిలో ఇబ్బడి ముబ్బడిగా చెత్త.. పట్టింపేది?

స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటలేనా? పరిసరాలపై కనీస పట్టింపు ఎవరికీ లేదా? పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఇదీ దుస్థితి.. వేద న్యూస్, వరంగల్: స్వచ్ఛ వరంగల్ అంటూ ప్రభుత్వాలు చేసే ప్రకటన ఉట్టి మాటేనా? అని గ్రేటర్…

సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం

వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నారని హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ తెలిపారు. హౌస్ లిస్టింగ్ లో గ్రామంలోని అన్ని…

గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా దామెర రజిత

వేద న్యూస్, వరంగల్: నాలుగేండ్ల సర్వీసు పూర్తి అయినందున దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) దామెర రజితను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 4గా నియమిస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వృత్తినే దైవంగా…

మానవ మనుగడకు వృక్షాలే ఆధారం

మిల్స్ కాలని సీ ఐ మల్లయ్య వేద న్యూస్, ఓరుగల్లు: మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలని సీఐ మల్లయ్య అన్నారు. ఖిలా వరంగల్ మండలం తూర్పు కోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇందిరా వనప్రభ కార్యక్రమం లో…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…