Tag: rajanna siricilla

విలాసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ…

కలెక్టర్ కార్యాలయంలోనే పరిశుభ్రత గల్లంతు

= లిఫ్ట్ దగ్గర అంతా చెత్తాచెదారం వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఫ్ట్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రతకు ఆదర్శంగా ఉండాల్సిన చోటే చెత్త కుప్పలు కనిపించడం…

సెస్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల ధర్నా

= పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలోని సెస్…

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నరసయ్య

వేద న్యూస్, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా…

ఎస్ఈసీ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

– ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట, చందుర్తి,వేములవాడ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తనిఖీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా…

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్…

ఆరున్నర అడుగుల నాగుపాము..చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్

చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ వేద న్యూస్,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయ పరిసరాల్లో మరోసారి పాము దర్శనమిచ్చి భక్తుల్లో భయం పుట్టించింది. పార్వతిపురం వసతి గృహంలో బుధవారం ఉదయం…

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

– డిఎస్పీ నాగేంద్రచారి వేద న్యూస్,ఇల్లంతకుంట: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఇల్లంతకుంట మండలంలో కందికట్కూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు…

రత్నంపేటలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధంతి సందర్భంగా ఎంతో ఘనంగా ఆయన స్మరించుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత, నవ భారత నిర్మాణ కర్త,…

ఆర్ఓ కేంద్రాలు తనిఖీ

వేద న్యూస్,ఇల్లంతకుంట, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్ఓ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు పరిశీలించారు. ఆయా ఆర్…