Tag: Telangana

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి 

వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…

ఆరోగ్యవంతమైన మండలంగా తీర్చిదిద్దడమే మన కర్తవ్యం : డాక్టర్ పోరండ్ల నాగరాణి

వేద న్యూస్, మొగుళ్ళపల్లి : మండలాన్ని ఆరోగ్యవంతమైనదిగా తీర్చిదిద్దడమే మనమందరం కర్తవ్యంగా భావించి ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్ పంపిణి చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆ…

ఆర్ఎంపి, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవి

వేద న్యూస్, వరంగల్: గ్రామాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..చేతల ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వరంగల్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా…

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు

వేద న్యూస్, డెస్క్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెడతామని ఆయన భరోసా…

రాష్ట్ర మంత్రిని కలిసిన జంగా రాఘవ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాదులోని…

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ను రాష్ట్రపతి నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడ రాధాకృష్ణన్ కు బాధ్యతలను…

టీఎస్ జేయూ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

వేద న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ చౌరస్తాలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యుజెఐ) ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం…