Tag: Telangana

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

ఎంజీఎంలో ఉద్యోగాల పేరుతో దళారుల మోసం..ఆలస్యంగా వెలుగులోకి

ఇదిగో ఆర్డర్‌ కాపీ..అదిగో ఉద్యోగం సూపరింటెండెట్‌ సంతకంతో ఆర్డర్‌ కాపీ! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ జాయినింగ్ లెటర్! దళారుల చేతిలో మోసపోవద్దు: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెట్‌ వేద న్యూస్, వరంగల్ : ఉద్యోగాలు…

27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం 

వేద న్యూస్, హైదరాబాద్/ ముషీరా బాద్: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి…

‘ఆరె తెలంగాణ’ క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా “ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ 2024 క్యాలెండర్ ను ఆ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట…

తెలంగాణలో బీఆర్ఎస్ కు మూడోస్థానమే: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ వేద న్యూస్, హుజురాబాద్: ‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ…

సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హుజురాబాద్: రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే రాష్ట్రప్రభుత్వం విడుదల చేయాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హుజూరాబాద్ పట్టణంలో…

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఊకంటి

వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జమ్మికుంట మండలకేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటి ఉద్యమకారులను గుర్తించి వారిని…

సాంకేతిక పదాలను బోధనాయోగ్యంగా మార్చుకోవాలి

ఉస్మానియా వర్సిటీ వీసీ ఆచార్య రవీందర్ వేద న్యూస్, చార్మినార్: భారతీయ రాజ్యాంగంలోని సంక్లిష్టమైన పారిభాషిక పదాలను, వాటి భావనలను విద్యార్థుల అవగాహనా సౌలభ్యం కోసం పునర్విచించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆచార్య రవీందర్ అన్నారు.…

అర్హులైన వారందరు ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్,వరంగల్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్…

కొత్త సర్కారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలె

ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలి.. జర్నలిస్టు బీమా పథకం తేవాలి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే) వినతి వేద న్యూస్, హైద‌రాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని…