Tag: Warangal

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

వేద న్యూస్,వరంగల్ : ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏ ఆర్ ఓ/బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హల్ లో 106-వరంగల్ (తూర్పు) నియోజకవర్గం పరిధి లోగల…

ఆలిండియా బాడ్మింటన్‌ పోటీల్లో పతకం సాధించిన ఏసీపీ జితేందర్‌ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మార్చి 17 నుంచి 22వ తేది వరకు హైదరాబాద్‌లోని పుల్లెల గొపిచంద్‌ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఏసీపీ యం.జితేందర్‌ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో…

ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం

వేద న్యూస్, వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్)…

అక్రమ లే అవుట్ తొలగింపు

వేద న్యూస్, వరంగల్ : అక్రమ లేఔట్ వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని బల్దియా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ వెంకన్న అన్నారు. శుక్రవారంనగర పరిధి లోని 31 డివిజన్ శాయంపేట్ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్…

పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఏసీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో వరంగల్ డివిజన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వ‌హించిన ప‌రీక్ష…

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. సోమవారం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో…

జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

వేద న్యూస్, వరంగల్ : జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్దలాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,వరంగల్,హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహా నగర…

కేయూ భూములను కాపాడాలి

వేద న్యూస్, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. శనివారం ఆయన వరంగల్, హన్మకొండ బీజేపీ నేతలతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు వినితి పత్రం అందజేశారు.…