Tag: Warangal

పలుచోట్ల పోలీస్‌ కవాతు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ డివిజన్ ఏసిపి నంది రామ్ నాయక్ అధ్వర్యంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు కవాత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ పార్లమెంట్…

డీసీపీ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

వరంగల్ జర్నలిస్టులు వేద న్యూస్, వరంగల్: తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ పై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు,పలు జర్నలిస్టులు సంఘాల నాయకులు సీపీకి ఫిర్యాదు…

కఠోర సాధన చేస్తేనే ఖాకీ ఉద్యోగం

వేద న్యూస్, వరంగల్ : పోలీసు ఉద్యోగమంటే కత్తిమీద సాము. కఠోర సాధన చేస్తే కానీ ఖాకీ చొక్కా ఒంటి మీదకు రాదు. చదువు, తెలివితేటలు, దేహధారుడ్యం, ఆత్మవిశ్వాసం కలగలసిన వారికే ఈ కొలువు సొంతం. పేదరికాన్ని అధిగమించటానికి, సమాజానికి సేవ…

వరంగల్ డిఆర్ఓగా శ్రీనివాస్

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారిగా కె శ్రీనివాస్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిఆర్ఓ కు శుభాకాంక్షలు…

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు.…

వరంగల్ ఏసిపి గా నందిరాం నాయక్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న బోనాల కిషన్ బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో నూతనంగా సీఐడీ లో డీఎస్పీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్ ను నియమించారు.కాగా ఏసిపి బోనాల కిషన్…

కాంగ్రెస్ మదిలో పరంజ్యోతి!

వరంగల్ ఎంపీ బరిలో విద్యావేత్త జన్ను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావి అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు విద్యావేత్త జన్ను పరంజ్యోతి వైపు..కాంగ్రెస్ చూపు! వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ వేద న్యూస్,…

ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన కరీమాబాద్

అంగరంగ వైభవంగా బొడ్రాయి పున:ప్రతిష్టాపన బొడ్రాయి పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో వేలాది గా పాల్గొన్న ప్రజలు ఆడపడుచులు, బంధువుల రాకతో ఇంటింటా సందడి వేద న్యూస్, కరీమాబాద్: గ్రామా దేవత (బొడ్రాయి) పున: ప్రతిష్టాపన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో…

నల్ల బ్యాడ్జీలతో  ఉపాధ్యాయుల నిరసన

వేద న్యూస్, రాయపర్తి : ట్రిబ్‌ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రిబ్‌ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని…

వైభవంగా హోమం కార్యక్రమం

వేద న్యూస్, కరీమాబాద్: పురాతన పండుగలను విస్మరించొద్దని ఆధునిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో ప్రజలు పురాతన పండుగలను విస్మరించకుండా జరుపుకోవాలని కరీమాబాద్ బొడ్రాయి పున ప్రతిష్టాపన కమిటీ సభ్యులు అన్నారు. భక్తి గీతాలు, భక్తుల కోలాహలం మధ్య కరీమాబాద్…