Tag: Warangal

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

వేద న్యూస్, కేయూ: బాధితుడు పెండెం రాజేందర్ ఫిర్యాదు మేరకు రూ.50 వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ను పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ లో…

6గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతాప్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో 6 గ్యారంటీల ధరఖస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న 18వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి…

అర్హులైన వారందరు ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్,వరంగల్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్…

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె…

వెట్టిచాకిరీ నుండి బాల్యాన్ని రక్షించుకుందాం

అదనపు డీసీపీ రాగ్యానాయక్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్: అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో పని చేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అదనపు డిసిపి రాగ్యానాయక్‌ అధికారులకు…

అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి

కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ వేద న్యూస్, వరంగల్: అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేశ్ అన్నారు. శనివారం ఆమె ఖిలా వరంగల్ పడమర కోట అర్బన్ హెల్త్ సెంటర్ నుండి…

ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి

ప్రజలకు టీఎస్ఎస్ కళాకారుల పిలుపు ఆరు గ్యారంటీలపై సాంస్కృతిక సారథుల ‘కళాజాత’ వేద న్యూస్, వరంగల్: ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎస్ కళాకారులు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని మూడో డివిజన్ పైడిపల్లి, దేశాయ్ పెట్ లో నిర్వహించిన తెలంగాణ…

బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం

1729, ప్లస్ మైనస్ సింబల్స్ ఆకృతిలో కూర్చొన్న స్టూడెంట్స్ భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్తకు ఘన నివాళి వేద న్యూస్, వరంగల్/కరీమాబాద్: కరీమాబాద్ లోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాల లో జాతీయ గణిత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు…

కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

వేద న్యూస్, పోచమ్మ మైదాన్: జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ మ్యాథమెటికల్‌ జీనియస్‌ శ్రీనివాస రామానుజన్‌ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ నగరంలోని దేశాయి పేట కృష్ణవేణి ప్రతిభ…

మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నేత రాందేవ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు…