Month: July 2025

‘బంధన్’కు డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసు..3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదు?.. వివరణ ఇవ్వండి: డీఎంహెచ్‌వో వేద న్యూస్, వరంగల్: బంధన్ ఆస్పత్రికి హనుమకొండ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజులలో వివరణ ఇవ్వాలని…

బడికి బాటేది?.. బురదమయమైన మురికి నీళ్ల దారి.. తీరు మారేది ఎప్పుడు?

వేద న్యూస్, ఆసిఫాబాద్: బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకొని…

“వేద న్యూస్” కథనానికి స్పందన.. విద్యార్థినికి హాస్టల్ సీటు ఇప్పించేలా ఆదేశాలు

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్: “వేద న్యూస్” కథనానికి స్పందన వచ్చింది. వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో శుక్రవారం “హాస్టల్ సీటు ఇప్పించరూ!” శీర్షికన .. ప్రముఖంగా ప్రచురించిన కథనానికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్పందించారు.…

4 కి.మీ. కుంటుతూనే స్కూల్‌కు.. విద్యార్థినికి హాస్టల్ సీటు ఇప్పించరూ!

బాగా చదవాలనుంది: విద్యార్థిని వేడుకోలు చిన్ననాటే రెండు కాళ్లు వంకర.. చదువు పట్ల మక్కువ కుంటుతూనే 4 కి.మీ. నడిచి స్కూల్‌కు వెళ్తున్న సబ్జాన్ ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా పాఠశాలకు.. వేద న్యూస్, కమలాపూర్: విద్యతో పేదరికాన్ని జయించొచ్చనేది అక్షర…

ఈటల మాట నీటి మూటేనా?.. 9 ఏండ్లుగా న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు

న్యాయం చేయరూ…! జెడ్పీహెచ్‌ఎస్ కోసం 2016లో భూములు కోల్పోయిన బాధితులు బదులుగా 2 గుంటల భూమి, ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి హామీ 9 ఏండ్లుగా ఎదురుచూపులు.. తమకు న్యాయం చేయాలని వేడుకోలు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామంటూ ఆగ్రహం…

మోకాళ్ల లోతు నీళ్లు.. ఎలమంచిలితండా అంగన్‌వాడీకి వెళ్లే ‘దారి’ గిట్లనా?

మా సమస్యలు తీర్చేదెవరు..?: వాపోతున్న గ్రామస్తులు వేద న్యూస్, డోర్నకల్/మరిపెడ: ఎలమంచిలి తండా గ్రామపంచాయతీలో చినుకు పడితే చాలు.. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి గ్రామస్తులకు నరకం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొనసాగుతుండటంతో స్థానికులు…

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? భయాందోళనలో ప్రజలు

సంబంధిత శాఖ వారు స్పందించాలని రిక్వెస్టు వేద న్యూస్, జమ్మికుంట విద్యుత్ అధికారుల మరింత నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై వానలు.. కురుస్తున్న వేళ..కరెంటు తీగలు యమపాశాలుగా మారే…