Month: August 2025

అత్యవసర వినియోగానికి ఎరువుల గోదాం.. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏఎంసీ చైర్ పర్సన్, డీఏఓ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100…

సీఎం చంద్రబాబును కలిసిన విప్ తోయక జగదీశ్వరి

నియోజకవర్గ సమస్యలపై వినతి పలు అభివృద్ధి పనులకు నిధులు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో…

మంత్రి పదవి రాదు.. రాజగోపాల్‌రెడ్డి సర్ రాజీనామా చేయండి.. సంచలన కామెంట్స్!? (వీడియో)

వేద న్యూస్, డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ మీటింగ్ లో మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాట్లాడుతూ.. అవసరమైతే తాను మళ్లీ రాజీనామా చేస్తానని వెల్లడించారు.…

జగ్గారావుపల్లి గ్రామ శివారు వరద కాలువ వద్ద పోలీసుల ఆకస్మిక దాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని జగ్గారావుపల్లి గ్రామ శివారులోని వరద కాలువ పక్కన పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి చేశారు..బోయినిపల్లి ఎస్‌ఐ రాజ్ కుమార్‌కు అందిన…

గుండేడులో ఆలయాల అభివృద్ధి పనుల ప్రారంభం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో భవిష్య సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాల అభివృద్ధి పనులను గురువారం భవిష్య సేవా సంస్థ చైర్మన్ నాగపురి రాజు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని మడేలయ దేవాలయ…

ఇల్లు ఉన్న వాళ్లకే మళ్లీ ఇందిరమ్మ ఇల్లా..? మండల అధికారికి ఫిర్యాదు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామంలో ఇల్లు ఉన్న వాళ్లకే ఇల్లు ఇచ్చారంటూ.. గోదురు గ్రామ వాసి గోపు లలిత అనే మహిళ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే గోదురు గ్రామంలో…

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అడ్మిషన్ పోస్టర్ల అవిష్కరణ

వేద న్యూస్, జమ్మికుంట: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులలో చేరబోయే విద్యార్థులు ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ వర్సిటీ అడ్మిషన్లకు సంబంధించిన వివిధ వాల్ పోస్టర్లను జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల,…

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ

వేద న్యూస్, జమ్మికుంట: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం అర్ధ శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట అధ్యాపకులు, విద్యార్థులు, ఇన్ చార్జి ప్రిన్సిపాల్.. పట్టణంలోని బాలాజి చేనేత సహకార సంఘం కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గిరిజన యువత పెద్ద ఎత్తున పాల్గొనాలి

ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు పిలుపు వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఆగస్టు 9న (శనివారం) ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున.. ప్రతి గ్రామంలో జరిగే ఈ సంబరాల్లో…

అవినీతికి ఆస్కారం లేకుండా పుర‘పాలన’ను చక్కదిద్దాలి

చెరువులను పరిరక్షించాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: పార్వతీపురం పుర పాలనను చక్కదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా…