Month: August 2025

చేనేత కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ

వేద న్యూస్, జమ్మికుంట: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం అర్ధ శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట అధ్యాపకులు, విద్యార్థులు, ఇన్ చార్జి ప్రిన్సిపాల్.. పట్టణంలోని బాలాజి చేనేత సహకార సంఘం కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ…

ఫీవర్ కేసులకు ‘డెంగ్యూ’ టెస్ట్ మస్ట్.. : జిల్లా కలెక్టర్

పారిశుధ్య నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో డెంగ్యూ మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో…

సీపీఐ నేత రామచంద్రరావు తుదిశ్వాస.. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న నివాళి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: సాలూరు పట్టణం వేదసమాజం వీధిలో నివాసముంటున్న పట్టణ మాజీ కౌన్సిలర్, సీపీఐ నాయకులు కామ్రేడ్ సిద్దాబత్తుల రామచంద్రరావు(77) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం…

సేవామార్గంలోకి ఎలక్ట్రీషియన్ తాజుద్దిన్!

తన విధులను సక్రమంగా నిర్వర్తించే వ్యక్తి: గ్రామస్తులు వేద న్యూస్, మఠంపల్లి: మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ఎలక్ట్రీషియన్ పని చేసే తాజుద్దిన్ ప్రజల అందరిలో చక్కటి పేరు కలిగి ఉన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు విద్యుత్ సమస్య లేకుండా ఉన్నది…

ఆశా వర్కర్ల జిల్లా మహాసభ జయప్రదం చేయండి

వేద న్యూస్, పార్వతిపురం: కొమరాడ మండలంలో మాదలంగి కొమరాడ కూనే రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశాలలో సిఐటియు నాయకులు పాల్గొని ప్రసంగించారు. గ్రామీ ణ పట్టణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య రంగ సేవలు…

తహశీల్దార్ గారు.. కలప ఎవరిదో తేల్చడానికి ఇంత జాప్యమెందుకు?

వేద న్యూస్, పార్వతిపురం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామ సమీపంలో అంత రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు 78 ఎకరాల అగ్రిగోల్డ్ భూములలో కొన్ని ఎకరాలు టేకు తోట ఉందని సీపీఎం…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జయశంకర్ జయంతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొఫెసర్ జయశంకర్…

ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నానని.. రూ.60 లక్షల వరకు మోసాలు.. నిందితుడి అరెస్ట్

హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ టోకరా సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడి వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలిపి ఎన్‌సి‌ఆర్‌పి పోర్టల్‌లో నమోదైన 79 పిటీషన్లలో సుమారుగా రూ. 60 లక్షల వరకు మోసాలు…

డిజిటల్ మోసాలపై గంగాధర ఎస్ఐ ‘సైబర్ జాగ్రూక్త ’అవగాహన సదస్సు

వేద న్యూస్, గంగాధర: ‘సైబర్ జాగ్రూక్త దివస్’ సందర్భంగా గంగాధర మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ ఇంటర్మీడియట్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగాధర ఎస్సై వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. రోజు రోజుకూ పెరుగుతున్న…

వర్షకొండలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హెల్త్ సూపర్‌వైజర్ బి హేమలత, హెచ్ఈఓ కృపాకర్, ఎమ్ఎల్‌హెచ్‌పి బి గణేష్‌ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్‌వైజర్…