Month: August 2025

మనసున్న మాస్టారు రామంచ భిక్షపతి.. బ్రిటిష్ కౌన్సిల్ చెన్నయ్ ఆఫీసులో రీసెర్చ్ పేపర్ ప్రజెంటేషన్

పిల్లలు ఆంగ్లంలో పట్టు సాధించేలా బోధన విద్యార్థులకు విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ బ్రిటిష్ కౌన్సిల్ పబ్లికేషన్స్‌లో జెడ్పీహెచ్ ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్ ప్రాజెక్ట్ ఆర్టికల్ యాక్షన్ రీసెర్చ్ మెంటారింగ్ స్కీమ్(ఏఆర్ఎంఎస్)లో భాగంగా ప్రజెంటేషన్ బ్రిటిష్ కౌన్సిల్ చెన్నయ్ ఆఫీసుకు వెళ్లి…

అన్నదానం మహాదానం : గోనె రాంప్రసాద్ 

వేద న్యూస్, వరంగల్ టౌన్: అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని గోనె రాంప్రసాద్ అన్నారు. గణేశ్‌ నవరాత్రులలో భాగంగా గురువారం కరీమాబాద్ ప్రాంతంలో శ్రీ వినాయక సంఘం వారు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గోనె రాంప్రసాద్,…

అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఆఫీసర్లు.. ప్రజల సం‘రక్షణ’కు తక్షణ చర్యలు

భారీ వర్షంతో పొంచిన వరద ముప్పు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వరద నీటితో జలమయమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.…

చింతలపల్లిలో బొజ్జ గణపతి ప్రతిష్టాపన..ప్రత్యేక పూజల్లో ఎస్ఐ ప్రవీణ కుమార్

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో బొజ్జగణపతి మహరాజ్ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హాజరై పూజల్లో పాల్గొన్నారు. సిద్ది, బుద్ధిని…

‘సంజీవని’లో మూషికవాహనుడికి వైద్యుల ప్రత్యేక పూజలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వినాయక చవితిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలో గణేశ్ మహరాజ్‌ను ప్రతిష్టించారు. ఆస్పత్రి వైద్యులు ఈ సందర్భంగా మూషిక వాహనుడు, లంభోదరుడు .. బొజ్జ గణపతికి ప్రత్యేక…

ఆ జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు.. అధికారిక ఉత్తర్వులు

వేద న్యూస్, కామారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డి డీఈవో బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం…

కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా.. ఓ వ్యక్తి గల్లంతు!

వేద న్యూస్, మెట్ పల్లి (కోరుట్ల ) ప్రతినిధి: జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గలంతైనట్టు సమాచారం. ట్రాక్టర్‌లో…

పోలీసుల సహకారంతో కార్పొరేటర్ ముందడుగు.. రోడ్లపై గుంతల పూడ్చివేత

వేద న్యూస్, కాజీపేట: రోడ్డు, రోడ్లపై ప్రయాణికుల భద్రతకు ఓ కార్పొరేటర్ ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో గుంతలు పూడ్చివేయించారు. వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ..జి డబ్ల్యూ ఎం సి పరిధిలోని 47, 62, 63 డివిజన్ల…

ఐడీవోసీలో ‘మట్టి’ లంభోదరుడికి కలెక్టర్ పూజలు

వేద న్యూస్, సిరిసిల్ల టౌన్ : వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా, వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ…

ప్రజలు జరపైలం.. అత్యవసరమైతేనే బయటకు రండి: రవీందర్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ సూచించారు. ఈ మేరకు…