Month: August 2025

విఘ్నేశ్వరుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రత్యేక పూజలు బుధవారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు…

మట్టి గణపతికి పూజలు..బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

వేద న్యూస్, కోరుట్ల ప్రతినిధి: వినాయక చవితి సందర్బంగా బుధవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమ నెలకొల్పి పూజలు జరిపారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ…

పోలీస్ స్టేషన్‌లో డీజే నిర్వాహకుల బైండోవర్

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాయంపేట సీఐ పి. రంజిత్ రావు , శాయంపేట ఎస్సై జె. పరమేశ్వర్ శాయంపేట మండలంలోని డీజే నిర్వాహకులను పిలిపించి.. వారికి వినాయక ఉత్సవాల సందర్భంగా బుధవారం…

డీఎంహెచ్‌వో ఆరోగ్యకేంద్రాల సందర్శన.. యాంటీ బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయా? అని ఆరా

వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .ఏ అప్పయ్య శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పత్తిపాక, ప్రగతి సింగారం గ్రామాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళ శిశు…

శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని…

‘వేద న్యూస్’ కథనానికి స్పందన.. రేషన్ డీలర్లకు రూ.47 కోట్ల కమీషన్ రిలీజ్

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 22న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘కమీషన్ కోసం డీలర్ల ఎదురుచూపులు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమయింది. వారంలోపు…

భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

వేద న్యూస్, శాయంపేట: గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల డివిజన్ పరిధిలోని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలక్ట్రికల్ పోల్స్ , ట్రాన్స్ ఫార్మర్స్ ను ఎవరూ తాకరాదని,…

అర్ధరాత్రి ముసుగు దొంగల సంచారం.. భయాందోళనలో పట్టణవాసులు

ఖాకీల పెట్రోలింగ్ పెంచాలి ముసుగు దొంగలను వెంటనే పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి: ప్రజలు వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ స్కూల్ ప్రాంతంలో ముసుగు దొంగలు తిరుగుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే సోమవారం అర్ధరాత్రి ఒకరి ఇంట్లోని…

సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం..!

వేద న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహన్ని ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేశారు. ఇది చూసిన ప్రజలు పలు రకాల కామెంట్స్ తో సోషల్…

వాంకిడి ఎస్ఐకి యువకులు మహేశ్, విజయ్ సన్మానం

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ ను యువకులు జే మహేశ్, ఎస్ విజయ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఐ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.…