Month: September 2025

అత్యంత వైభవోపేతంగా ఏకదంతుడి శోభాయాత్ర

అంగరంగ వైభవంగా గణేష్ భగవాన్ నవరాత్రి ఉత్సవాలు వేద న్యూస్, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం బండాలింగాపూర్ గ్రామంలో ఫ్రీడమ్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చాలా ఆనందకరంగా గణేష్ భగవాన్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది.…

ఏకదంతుడికి 108 ప్రసాదాల సమర్పణ

వేద న్యూస్, వరంగల్: బొజ్జ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహిస్తున్నారు. గిర్మాజీపేట్ చార్ బాలి లోని గణనాథుడికి చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 నైవేద్యాలు సమర్పించారు. భక్తులందరికీ సిద్ధి బుద్ధి ప్రసాదించాలని బుజ్జి గణపతిని వేడుకున్నట్టు…

ప్రతీ రోజూ కునుకు అత్యంత ముఖ్యమండోయ్!

వేద న్యూస్, జమ్మికుంట: ప్రస్తుత ‘స్మార్ట్’ యుగంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు ఎంతలా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దాదాపుగా అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, అతిగా ఫోన్ యూజ్ చేయడం వల్ల…

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు

ప్రధానోపాధ్యాయులు అనంతరావు వేద న్యూస్, మరిపెడ: మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట రాధాకృష్ణన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతరావు, విద్యార్థిని విద్యార్థులు కలిసి…

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ ప్రశాంతి..‘జిజ్ఞాస’లో ఫస్ట్ ప్రైజ్

వేద న్యూస్, వరంగల్: పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ నందు రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎం ప్రశాంతి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి లో ఉత్తమ అధ్యాపకురాలిగా కాకతీయ యూనివర్సిటీ పరిధి…

‘జాగృతి’ మట్టి గణపతికి అవార్డు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ లోని నయీమ్ నగర్ లోని జాగృతి కాలనీ, లోటస్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా మట్టి గణపతి కి రెండో బహుమతి లభించింది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి మండపాల నిర్వాహకులకు…

సగం లోడుతో యూరియా లారీ.. కొరతను నిరసిస్తూ రైతుల ధర్నా

యూరియా కోసం రైతుల ధర్నా సగంలోడు సరిపోదని ఆగ్రహించి లారీని అడ్డుకున్న రైతులు వేద న్యూస్ ,వీర్నపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని మహిళా సంఘం…

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

ముందస్తుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు 

సి ఎస్ ఐ బి జె ఎం ఉన్నత పాఠశాలలో .. వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలోని సి ఎస్ ఐ బి జె ఎం ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ…

భయం.. భయం..వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు

వేద న్యూస్, కరీమాబాద్: ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాలనీల్లో గుంపులు, గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్…