Month: November 2025

పద్మశాలీ కార్తీక వనభోజనాలను విజయవంతం చేయాలి

యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్‌బాబు వేద న్యూస్, వరంగల్ : వరంగల్‌ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16న(ఆదివారం)ఖిలావరంగల్‌ సమీపంలోని చింతల్‌ వాకింగ్‌ మైదానంలో నిర్వహిస్తున్న పద్మశాలీ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్‌ పద్మశాలి యువజన…

గం.. గం..’హరిత’ గణేశా.. వినాయకుడి ఆకృతిలో మర్రి చెట్టు

వేద న్యూస్, మెట్ పల్లి: గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో వెంకటేశ్వర గుడి ఆవరణలో…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు అక్కడికక్కడే మృతి..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం వరంగల్ నుండి హైదరాబాద్ కు ద్విచక్ర…

జీవనశైలి మార్పుతో డయాబెటిస్‌కు చెక్!.. నవంబర్ 14.. ప్రపంచ మధుమేహ దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 14 ను ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే)గా జరుపుకుంటాం. డయాబెటిస్‌పై అవగాహన పెంపొందించడం, నిరోధక చర్యలు తీసుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ డే ను జరుపుకుంటారు. ఒకే చోట కూర్చుని…

అడవి జాతీయ ఆస్తి.. దాని ప్రొటెక్షన్ అందరి బాధ్యత

సమాజం ఫారెస్ట్ వారియర్స్‌కు అండగా నిలవాలి అడవి అంటే మానవజాతి ఊపిరి. చెట్లు శ్వాసిస్తేనే మనం శ్వాసించగలం. మేఘాలు వర్షమై కురవడానికి, నదులు ప్రవహించడానికి, నేల సారవంతంగా ఉండడానికి అడవే మూలం. పక్షులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ ఈ ప్రకృతిచక్రంలో…

పాఠశాల స్థాయి ఇంగ్లిష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షలు సక్సెస్ చేయండి

ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయగాని రామ్మోహన్ వేద న్యూస్, మరిపెడ: ఎల్టా తెలంగాణ ఎస్సీఈఆర్టీ, భారతి ఫౌండేషన్ వారి సహకారంతో శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎజుక్వెస్ట్, ఇంగ్లి ష్ ఒలంపియాడ్ పోటీ…

అక్రమార్కుల ఆటకట్టు..అటవీ సిబ్బంది ఒక్కరిపై దాడి..150 మందితో అక్కడే కవాతు(వీడియో)

వేద న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా సదరు సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో అటవీ…

50 ఎకరాలకు పైగా అటవీ భూమి తిరిగి స్వాధీనం.. డీఎఫ్‌వో‌కు సెల్యూట్

వేద న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా వారిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం అక్కడికి డీఎఫ్‌వో…

వారెవ్వా.. వరంగల్ బస్టాండులో పడవ ప్రయాణం..! పర్యాటకులకు చక్కటి అవకాశమండోయ్!

బీజేపీ నేతల వినూత్న నిరసన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్‌ బస్టాండ్‌ పేరుతో నయవంచన చేస్తే..…

అడవి నిశ్శబ్ద రోదన

అటవీ సం‘రక్షణ’ అందరి బాధ్యత హరిత పర్యావరణ మద్దతు కోసం ఒక విజ్ఞప్తి నేచురల్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ప్రతి పౌరుడి విధి అటవీ శాఖ సిబ్బందిపై ఇటీవల జరిగిన భయంకరమైన దాడి కేవలం అంకితభావంతో పనిచేసే ప్రజా సేవకులపై జరిగిన దాడి…