Month: November 2025

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

అటవీ శాఖ సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నాం

ఎన్విరాన్‌మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు వేద న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ వారిపై దాడిని ఖండిస్తున్నట్టు ఎన్విరాన్‌మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్…

పేదోడితో పరిహాసం.. ప్రయాణికుడి శాడిజం!(వీడియో)

వేద న్యూస్, డెస్క్: మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే ఘటన ఇది. రైల్వే ఫ్లాట్ఫామ్పై ఓ యువకుడి వద్ద ఫుడ్ కొనుగోలు చేసిన ఓ ప్రయాణికుడు అతనికి డబ్బు ఇవ్వకుండా శాడిజం చూపించాడు. తనకు రావాల్సిన డబ్బు అడుగుతూ ఆ యువకుడు…

సీకేఎం ఆస్పత్రి సిబ్బంది చేతివాటం..స్కానింగ్‌కు డబ్బులు ఇవ్వకుంటే దూషణలు !

వేద న్యూస్ , వరంగల్: మధ్య తరగతి, నిరు పేద, సామాన్య ప్రజానీకం తమ అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆశ్రయించే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సర్కారీ అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.…

సరైన చికిత్సతో ‘న్యుమోనియా’ నయం.. నవంబర్ 12 ప్రపంచ న్యుమోనియా దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం న్యుమోనియా అనే ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, సమయానికి గుర్తించి సరైన చికిత్స చేయించుకోవడం. కాగా, ఇప్పుడు న్యుమోనియా…

అటవీ శాఖ అధికారిపై దాడి (వీడియో).. ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నం..

వేద న్యూస్, నాగర్ కర్నూల్: ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో అటవీశాఖ అధికారిపై దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తుండగా, అక్కడ…

పంతులుపల్లి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి గ్రామం పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్ బి ఎస్ కే) కార్యక్రమంలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్…

ఏడుగురిని కన్న తల్లికి ఏడుపే దిక్కా?

మాతృమూర్తి ఆకలి ఆర్తనాదాలు బిడ్డలకు వినిపిస్తలేవో? బుక్కెడు బువ్వకు భిక్కుభిక్కుమంటున్న గుండెకారి అంబక్క మాయమైపోతున్నారమ్మా..కడుపున పుట్టిన సంతానమూ వృద్ధురాలి సంరక్షణ మరిచిన బిడ్డలు.. ఠాణా మెట్లెక్కిన తల్లి.. న్యాయం చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్: బాగోగులు చూసుకోవాల్సిన కుమారులు పట్టించుకోకపోవడంతో…