జూన్ 30లోగా గ్యాస్ సబ్సిడీకి ఇ-కేవైసీ తప్పనిసరి
వేదన్యూస్ దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ సబ్సిడీని కొనసాగించడానికి ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇ-కేవైసీ అప్డేట్ చేయడానికి…