Category: తెలంగాణ

మహిళా జర్నలిస్టులపై దాడి సిగ్గుచేటు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటుచేశారు .ఈ సమావేశం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ,మహిళా జర్నలిస్టు లని…

సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల మహోత్సవల్లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్, ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల్ పోలీస్ కళాబృందం వారిచే ఇబ్రహీంపట్నం జూనియర్ కాలేజ్ లో…

విత్తనోత్పత్తి క్షేత్రాల క్షేత్ర సందర్శన

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే నినాదంతో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామములో ముగ్గురు రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ…

నీట్ ర్యాంకర్‌కు ఘన సన్మానం

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం నీట్(పిజీ)ఎంట్రన్స్-2025 పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 2136 సాధించినందుకు గాను ముదుగంటి సాయి దినేష్ రెడ్డి,ని…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర : గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది…

రాజన్న సిరిసిల్ల ఇన్ చార్జి కలెక్టర్‌గా గరిమా బాధ్యతల స్వీకరణ 

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం…

షేక్‌పేట్ డివిజన్‌లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాదయాత్ర

వేద న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేట్ డివిజన్‌లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాదయాత్ర నిర్వహించారు. రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన, వినాయకనగర్, సీతానగర్, మారుతీనగర్ కాలనీల్లో ప్రజలను,…

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

నరేంద్ర మోదీకి బీసీ జాక్ లేఖ వేద న్యూస్, హన్మకొండ: స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్ర…

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని రైతుల ఆందోళన..

ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన మూల వాగు నుండి ఇసుక రవాణా నిలిపివేత ఇతర గ్రామాల ట్రాక్టర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మూల…

వర్కర్ల జీతాలు వాడుకున్న సెక్రెటరీ..పోలీసుల చర్యలు

ఎస్సై సిరిసిల్ల అశోక్ వేద న్యూస్ , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామపంచాయతీ చెందిన మాజీ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ ముక్తార్ అహ్మద్ ప్రస్తుతం వీర్నపల్లి మండలం నకు బదిలీ అయినాడు. గతంలో ఓబులాపూర్ గ్రామ…