సగం లోడుతో యూరియా లారీ.. కొరతను నిరసిస్తూ రైతుల ధర్నా
యూరియా కోసం రైతుల ధర్నా సగంలోడు సరిపోదని ఆగ్రహించి లారీని అడ్డుకున్న రైతులు వేద న్యూస్ ,వీర్నపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని మహిళా సంఘం…