Category: తెలంగాణ

సగం లోడుతో యూరియా లారీ.. కొరతను నిరసిస్తూ రైతుల ధర్నా

యూరియా కోసం రైతుల ధర్నా సగంలోడు సరిపోదని ఆగ్రహించి లారీని అడ్డుకున్న రైతులు వేద న్యూస్ ,వీర్నపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని మహిళా సంఘం…

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

ముందస్తుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు 

సి ఎస్ ఐ బి జె ఎం ఉన్నత పాఠశాలలో .. వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలోని సి ఎస్ ఐ బి జె ఎం ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ…

భయం.. భయం..వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు

వేద న్యూస్, కరీమాబాద్: ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాలనీల్లో గుంపులు, గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్…

నవ యువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

మహా అన్నదానానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు వేద న్యూస్, కరీమాబాద్: అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని శ్రీ నవ యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్ రామస్వామి గుడి…

నడిరోడ్డుపై యువకుడి నిరసన..

వేద న్యూస్, బ్యూరో: రోడ్డు మరమ్మతులను అధికారులు పట్టించుకోవడం లేదంటే యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. నడిరోడ్డుపై గుంతలో కూర్చొని ప్రొటెస్ట్ చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా…

జూబ్లీహిల్స్ నుంచి పోరాడుదాం.. కవితకు ప్రజాశాంతి పార్టీ ఆఫర్

వేద న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తనయ కవిత రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఆమెకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు…

‘వేద న్యూస్’ కథనానికి స్పందన.. పల్లె ప్రకృతి వనానికి తాళం

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారగా, ఈ విషయమై ‘వేద న్యూస్’ కథనాన్ని ప్రచురించింది. సదరు వార్తా కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం…

గులాబీ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కవిత రాజీనామా

వేద న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తనయ కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. ఈ…

యూరియా ఏ‘దయా’.. ఎరువు కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు!

వేద న్యూస్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్ ఎదుట ఉదయం నాలుగు గంటల నుండి యూరియా కోసం నిలుచున్న…