Category: జాతీయం

వజ్రాయుధం ఓటు..దానితో అవినీతిపరుల అంతు తేల్చండి

ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి…

బీజేపీలోకి రానని స్పష్టంగా చెప్పాను

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ వేద న్యూస్, డెస్క్ : మాపై ఎన్ని కుట్రలు పన్నినా.ఏమీ జరగదు నేను ఎవరికీ తలవంచను.బీజేపిలోకి చేరితే వదిలేస్తాం అంటున్నారు.ఏం తప్పు చేశామని ఆ పార్టీలోకి వెళ్లాలి.. స్పష్టంగా చెప్పాను రాను అని…పాఠశాలలు కడుతున్నం..ఆస్పత్రులు తేరుస్తున్నాము..రహదారులు నిర్మిస్తున్నాం..…

రణరంగంగా మాల్దీవుల పార్లమెంటు!

అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ నలుగురికి మంత్రి పదవుల కేటాయింపుపై రగడ వేద న్యూస్, డెస్క్ : భారత్‌తో దూరం పెంచుకుంటున్న పొరుగుదేశం మాల్దీవులలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి…

రామయ్య క్షమించండి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మీ అభిప్రాయన్ని తెలపండి

వేద న్యూస్, డెస్క్ : ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి పలు సూచనలను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. ప్రజల నుంచి…

ప్రధాని సంక్రాంతి గిఫ్ట్?..తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వేద న్యూస్, డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటన చేయనున్నారని టాక్. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ విదితమే.…

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ

పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ ఢిల్లీ: దేశ రాజధానిఢిల్లీలో శుక్రవారం లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో పాత పెన్షన్…

నేడు 5 రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్

– మధ్యాహ్నం 12 గంటలకు విడుదల – న్యూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం వేద న్యూస్, డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల సంఘం…

ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

వేద న్యూస్,డెస్క్: కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్‌సభ సెక్రటేరియెట్‌ శుక్రవారం ప్రకటించింది. పరువు నష్టం దావా కేసులో గురువారం ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం…