Category: తెలంగాణ

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!

వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని…

రైతు సంక్షేమమే కేంద్రప్రభుత్వ లక్ష్యం

కేంద్రమంత్రి సోమన్న జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు వేద న్యూస్, జమ్మికుంట: రైతు సంక్షేమమే లక్ష్యంగ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం…

కులవృత్తుల వారికి రూ.లక్ష లోన్లు ఏమయ్యాయి?

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌కు కాంగ్రెస్ నేత దేశిని కోటి ప్రశ్న వేద న్యూస్, జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కులవృత్తుల వారికి బీసీ లోన్లు లక్ష రూపాయల కోసమై ఈ ప్రాంత ప్రజలు బీసీ కుల సర్టిఫికెట్…

ఘనంగా బీజేపీ నేత రవీందర్ రావు వర్ధంతి

వేద న్యూస్, జమ్మికుంట: భారతీయ జనతా పార్టీ(బీ జే పీ) జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు దివంగత పి . రవీందర్ రావు 27వ వర్ధంతిని జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి రోడ్ { కేశవపురం బైపాస్ రోడ్డు లో ఆదివారం ఘనంగా…

గులాబీ పార్టీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ నాయకుడు

వేద న్యూస్, డెస్క్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్…

బీఆర్ఎస్ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ నాయకుడు సమ్మిరెడ్డి

వేద న్యూస్, డెస్క్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా…

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులు: మంత్రి కొండా సురేఖ 

వేద న్యూస్, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగా పురోభివృద్ధికి పెద్దపేట వేస్తున్నదని రాష్ట్ర పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత…

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వేద న్యూస్ , చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సోమవారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 32మందికి అర్హులైన కళ్యాణ…

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి 

వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…