Category: తెలంగాణ

ఎంఎస్ ఆప్తమాలజీలో ‘వేద’ డాక్టర్ వెంకట్ సాయి నేత్రకు పట్టా ప్రదానం

పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన వైద్యుడు బెంగళూరు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ.. ఎంఎస్ ఆప్తమాలజీలో.. వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డులో గల ‘వేద’ ఐ, ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ తిరునహరి వెంకట సాయి నేత్ర ఎంఎస్…

మరిపెడ  ZPHS ప్రభుత్వ పాఠశాల లలో ఎన్ఎంఎంఎస్ బుక్స్ అందజేత

వేద న్యూస్, మరిపెడ: స్ఫూర్తి ఎడ్యుకేషనల్&రూరల్ డెవలప్మెంట్ సోసైటీ తెలుగు సేవా సమితి ఆఫ్ నేబ్రాస్క వారి ఆధ్వర్యంలో సోమవారం జెడ్పీహెచ్ఎస్ మరిపెడ పాఠశాలలో ఎన్.ఎం.ఎం.ఎస్ (ఎన్ఎంఎంఎస్ )రాయబోయే ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను అందించారు . ఈ కార్యక్రమానికి…

రైతన్న ఆందోళన వద్దు.. పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు

విద్యాలయం ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక రైతు వేదికను ఆకస్మికంగా తనిఖీ చేసి.. జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా…

ఎములాడ రాజన్న ఆలయ మూసివేతపై స్పష్టతేది?

రాజన్న ఆలయ మూసివేత పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలి ప్రభుత్వానికి ప్రతాపరామకృష్ణ డిమాండ్ వేద న్యూస్,వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో…

బుక్కెడు బువ్వ పెడతలేరు.. కలెక్టరేట్ లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్ కార్యాలయంలో పురుగుల మందు తాగిన వృద్ధుడు వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: కొడుకు, కోడలు పోషించడం లేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ అనే వ్యక్తి…

కేటీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చెయ్.. బీసీకి ఆ పోస్టు ఇవ్వండి: సబ్బని వెంకట్

బీసీ భావజాలాన్ని గ్రామగ్రామాన గడపగడపకు తీసుకెళ్తాం: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. అన్ని పార్టీలు బీసీలకు కీలక పదవులివ్వాలి బీసీ రాజ్యాధికారి సభలో ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ కరీంనగర్‌లో బీసీ రాజ్యాధికార సభ.. పెద్ద సంఖ్యలో…

అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు మొక్కుల సమర్పణ

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ పోచమ్మ తల్లి, దుర్గమ్మ, లకు యూనియన్ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు . అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు…

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ తొలి చైర్మన్‌గా విలాసాగర్‌వాసి కొమురయ్య ఎన్నిక

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆలయ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, దేవాలయంకు మొట్ట మొదటి ఆలయ చైర్మన్ గా దయ్యాల కొమురయ్య ,ఆలయ…

జిల్లాలో ముగిసిన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల తల్లిదండ్రుల సమావేశం

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మాడిశెట్టి నరసింహస్వామి వేద న్యూస్, మరిపెడ: సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ మహబూబాబాద్ జిల్లా పరిధిలో గల మొత్తం (24) వసతి గృహాలలో పేరెంట్స్ కమిటీ (తల్లిదండ్రుల సమావేశము) ఏర్పాటు చేశారు. అన్ని…

ఈ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు సెల్యూట్.. నిరుపేద విద్యార్థిని కుటుంబానికి అండదండలు

పాఠశాల యాజమాన్యం ఉదారత పాముకాటుతో మృతి చెందిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం వేద న్యూస్, చొప్పదండి: తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, తన ఇంటిలో పాముకాటుకు గురై మరణించిన ఓ నిరుపేద బాలిక కుటుంబానికి, ఆర్థిక సాయం అందించి పాఠశాల…