Category: తెలంగాణ

బైక్ దొంగ అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: బైక్ దొంగతనం చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్ఐ కే. రాహుల్‌రెడ్డి సోమవారం నిందితుని వివరాలు వెల్లడించారు. ఇటీవల తమ పోలీస్ స్టేషన్…

 రవాణా శాఖ  వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా…

హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి: రవీందర్‌గౌడ్

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ…

యూరియా.. ఏ‘దయా’!.. చెప్పులు లైన్‌లో పెట్టి రైతుల పడిగాపులు

వేద న్యూస్, చందుర్తి : యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

భార్గవి పిళ్ళై పాటల హోరుతో మార్మోగిన అపర్ణా నియో మాల్

హైదరాబాద్అ పర్ణ నియో మాల్‌లో జరుగుతున్న NEOSS షాపింగ్ ఫెస్టివల్లో తొలిసారిగా ఒక సెలబ్రిటీ కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్ళై తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె లైవ్ పర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులతో…

అల్లం ఉమారాణి ప్రథమ వర్ధంతి లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు 

వేద న్యూస్, మఠంపల్లి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి సతీమణి అల్లం ఉషారాణి ప్రధమ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా మంజీ నాయక్, మండల…

ఘనంగా బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు 

వేద న్యూస్, మఠంపల్లి: భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రమైన మఠంపల్లి లో గిరిజన మోర్చా జిల్లా నాయకులు బానోతు రంగా నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత…

పల్లె పకృతి వనం..అసాంఘిక కార్యకలాపాల అడ్డా..!?

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో పల్లెల్లో పల్లెలు చెట్లతో కలకలాడాలని పచ్చదనం వెలివేర్చాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆయన సంకల్పించారు. అయితే వేములపల్లి మండల…

రజక యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా రావుల వెంకటేష్ ఉపాధ్యక్షులుగా ఉప్పల రాజ్ కుమార్ కోశాధికారిగా ఉప్పల రాజును…