Category: Breaking News

డంపింగ్ యార్డులా ‘డబుల్’ ఇండ్ల పరిసరాలు.. ప్రజాప్రభుత్వంలోనూ గిట్లనే ఉంటదా?

షాద్‌నగర్ టూబీహెచ్‌కే హౌజెస్ కథ గింతేనా ఇగ? సోలిపూర్‌ ఇండ్ల వద్ద కంపు కొడుతున్న పరిసరాలు నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా పట్టింపు లేదు అర్హులకు అందని ద్రాక్షగానే ‘డబుల్’ ఇండ్లు మరమ్మతులకు మంజూరైన రూ.7 కోట్లు బకాయిలకే మళ్లీ మొదటికి…

రానున్న 72 గంట‌లు ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండండి

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ జిల్లాలో రానున్న 72 గంటలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ జిల్లాలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు…

భూమి పంచనామాకు సర్వేయర్ డబ్బులు డిమాండ్.. ఏసీబీ వలకు చిక్కిన అధికారి

వేద న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ రైతు నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. నాగార్జున రెడ్డి…

నీట మునిగిన వరంగల్.. పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

వేద న్యూస్, వరంగల్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువుల వలే మారాయి. ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద వచ్చి.. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షం…

గోడలకు పగుళ్లు, రాలుతున్న పెచ్చులు..శిథిలావస్థకు రాజీవ్ స్వగృహాలు!

మరింతగా బీటలు వారితే .. ప్రమాదం పొంచినట్టే మరమ్మతులు చేయించాలని ప్రజల వేడుకోలు వేద న్యూస్, ఫోకస్ టీమ్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని భట్టుపల్లి-కడిపికొండ ప్రాంతంలోని రాజీవ్ స్వగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి!. నిరుపేదలు నివాసముండే ఈ ఇండ్లలో ఎప్పుడేమి జరుగుతుందో?…

తహశీల్ ఆఫీసులో ప్రజలకు ఒక‘లా’..పైరవీకారులకు మరొక‘లా’!

తహశీల్ ఆఫీసులో జనం సమస్యలపై పట్టింపేది? తమ గోడు పట్టించుకోవడం లేదని మండలవాసుల ఆవేదన సామాన్యులకు దూరంగా కార్యాలయం మారిందని ఆరోపణలు వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తహశీల్దారు కార్యాలయంలో పైరవీకారులు రాజ్యమేలుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వివిధ…

కదం తొక్కిన ‘ఆటో కార్మికులు’..ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం…

యూరియా.. ఏ‘దయా’!.. చెప్పులు లైన్‌లో పెట్టి రైతుల పడిగాపులు

వేద న్యూస్, చందుర్తి : యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

రాఖీ కట్టి ఆశీర్వదించిన మహిళా మంత్రులు వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి : రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు…