Category: Breaking News

జీవనశైలి మార్పుతో డయాబెటిస్‌కు చెక్!.. నవంబర్ 14.. ప్రపంచ మధుమేహ దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 14 ను ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే)గా జరుపుకుంటాం. డయాబెటిస్‌పై అవగాహన పెంపొందించడం, నిరోధక చర్యలు తీసుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ డే ను జరుపుకుంటారు. ఒకే చోట కూర్చుని…

అడవి జాతీయ ఆస్తి.. దాని ప్రొటెక్షన్ అందరి బాధ్యత

సమాజం ఫారెస్ట్ వారియర్స్‌కు అండగా నిలవాలి అడవి అంటే మానవజాతి ఊపిరి. చెట్లు శ్వాసిస్తేనే మనం శ్వాసించగలం. మేఘాలు వర్షమై కురవడానికి, నదులు ప్రవహించడానికి, నేల సారవంతంగా ఉండడానికి అడవే మూలం. పక్షులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ ఈ ప్రకృతిచక్రంలో…

అక్రమార్కుల ఆటకట్టు..అటవీ సిబ్బంది ఒక్కరిపై దాడి..150 మందితో అక్కడే కవాతు(వీడియో)

వేద న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా సదరు సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో అటవీ…

50 ఎకరాలకు పైగా అటవీ భూమి తిరిగి స్వాధీనం.. డీఎఫ్‌వో‌కు సెల్యూట్

వేద న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా వారిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం అక్కడికి డీఎఫ్‌వో…

వారెవ్వా.. వరంగల్ బస్టాండులో పడవ ప్రయాణం..! పర్యాటకులకు చక్కటి అవకాశమండోయ్!

బీజేపీ నేతల వినూత్న నిరసన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్‌ బస్టాండ్‌ పేరుతో నయవంచన చేస్తే..…

అడవి నిశ్శబ్ద రోదన

అటవీ సం‘రక్షణ’ అందరి బాధ్యత హరిత పర్యావరణ మద్దతు కోసం ఒక విజ్ఞప్తి నేచురల్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ప్రతి పౌరుడి విధి అటవీ శాఖ సిబ్బందిపై ఇటీవల జరిగిన భయంకరమైన దాడి కేవలం అంకితభావంతో పనిచేసే ప్రజా సేవకులపై జరిగిన దాడి…

పేదోడితో పరిహాసం.. ప్రయాణికుడి శాడిజం!(వీడియో)

వేద న్యూస్, డెస్క్: మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే ఘటన ఇది. రైల్వే ఫ్లాట్ఫామ్పై ఓ యువకుడి వద్ద ఫుడ్ కొనుగోలు చేసిన ఓ ప్రయాణికుడు అతనికి డబ్బు ఇవ్వకుండా శాడిజం చూపించాడు. తనకు రావాల్సిన డబ్బు అడుగుతూ ఆ యువకుడు…

సీకేఎం ఆస్పత్రి సిబ్బంది చేతివాటం..స్కానింగ్‌కు డబ్బులు ఇవ్వకుంటే దూషణలు !

వేద న్యూస్ , వరంగల్: మధ్య తరగతి, నిరు పేద, సామాన్య ప్రజానీకం తమ అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆశ్రయించే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సర్కారీ అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.…

సరైన చికిత్సతో ‘న్యుమోనియా’ నయం.. నవంబర్ 12 ప్రపంచ న్యుమోనియా దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం న్యుమోనియా అనే ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, సమయానికి గుర్తించి సరైన చికిత్స చేయించుకోవడం. కాగా, ఇప్పుడు న్యుమోనియా…

అటవీ శాఖ అధికారిపై దాడి (వీడియో).. ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నం..

వేద న్యూస్, నాగర్ కర్నూల్: ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో అటవీశాఖ అధికారిపై దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తుండగా, అక్కడ…