Category: Breaking News

భక్తుల ప్రాణాలతో చెలగాటం.. మిడ్ మానేరు గేట్ల సమీపాన ఇసుక తవ్వకాలు.!

చూసీ చూడనట్టుగా సంబంధిత శాఖ అధికారులు? వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం గేట్ల సమీపం నుండి, ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో జలాశయ గేట్లకు ప్రమాదం…

డాక్టర్లు మందుల చిట్టీలో ‘R’ ఎందుకు రాస్తారు? వైద్యుల సింబల్‌లో నాగుపాము.. ఎందుకో తెలుసా?

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతీ ఒక్కరూ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు.. తప్పనిసరిగా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే. ఆ సందర్భంలో వైద్యుడు .. పేషెంట్లను వారి సమస్య గురించి అడిగి.. మందుల చిట్టీ(ప్రిస్క్రిప్షన్)పైన ఆర్ అనే ఆంగ్ల ఆక్షరం రాసిన…

అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ.. 22 పంచాయతీలకు 506 నామినేషన్లు

కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ…

‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. ప్రాంతీయ నేత్ర వైద్యశాల బోర్డుపై పేరు మార్పు

వేద న్యూస్, వరంగల్: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 5న ‘అగో ఇదేంది.. తెలంగాణలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రి’ శీర్షికన వార్తా కథనం ప్రచురితం కాగా, దానికి స్పందన వచ్చింది. వరంగల్…

సినిమా ప్రేరణతో.. పిస్తోల్ తెప్పించుకుని.! వ్యాపారికి బెదిరింపులు.. తనిఖీలో పట్టివేత

సైన్మా ఎంత పని చేసే..!? చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి.. వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్ ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి…

నడిరోడ్డు మీద ఓ యువతిపై రసాయనాలతో దాడి! (వీడియో)

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి మీద కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.…

అగొ.. గిదేం వింత కథ.. ఓటరు ఐడి ఉంది ఓటు లేదు..

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని మాకిడి గ్రామానికి చెందిన తాడే నళిని కి ఓటరు కార్డు ఉంది కానీ ఓటరు లిస్ట్ లో పేరు లేదని వాపోయారు. సోమవారం జిల్లా కేంద్రంలోని…

ఆస్తుల అమ్మకం.. దేశ ద్రోహమే!

ప్రకృతి వనరులు ప్రభుత్వ ఆస్తులు కాదు.. జాతీయ ఆస్తులు! ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకు, అన్నిరకాల జీవరాసి మనుగడకు, రాబోవు తరాలకు సుస్థిర జీవనానికి వనరుల సంరక్షణ లక్ష్యంతో పర్యావరణహితంగా ఉండాలి. ఇటీవల జరుగుతున్న వేగవంతపు మార్పులు, తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి…

‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. అంగన్‌వాడీ రికార్డుల పరిశీలన.. సరుకులు అంగడిపాలు చేయడంపై విచారణ

పూర్తి నివేదిక కలెక్టర్ కు సమర్పిస్తాం వెల్లడించిన అధికారులు వేద న్యూస్, టేక్మాల్: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 23న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘అంగన్ వాడీ సరుకులు…

జీవో నం.46ను తగలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు

42%బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్ వేద న్యూస్, ఆసిఫాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బిసి జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని…