Category: తెలంగాణ

‘ఎస్సారెస్పీ ఫేజ్-2’కు టైగర్ దామన్న పేరు: సీఎం రేవంత్

వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేస్- 2 కు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ గా నామకరణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు…

‘పూసాల’ను పట్టించుకునేవారే లేరా..?

సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తుల రిక్వెస్టు రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల పరిధిలోని పూసాల గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోని సిద్ద…

బొలెరో సీజ్.. డ్రైవర్, ఓనర్ జైలుకి.. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

​తిప్పాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేని బొలెరో ట్రాలీ పట్టివేత.. వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో​ తిప్పాపూర్ గ్రామ శివారులో అదనపు ఎస్సై జి. లక్పతి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఒక బొలెరో ట్రాలీలో…

ఎములాడ లడ్డూల నుంచి దుర్వాసన..ఆఫీసర్ల తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం

వేద న్యూస్ ,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం మరోసారి లడ్డు వివాదంలో చిక్కుకుంది. తాము కొనుగోలు చేసిన లడ్డూలు దుర్వాసన వస్తున్నాయనీ శుక్రవారం కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం…

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

గొనేల విజేందర్ వేద న్యూస్, హన్మకొండ: బీసీలకు జీవో ద్వారా కాకుండా చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ముదిరాజ్ మెపా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గొనేల విజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం ఓ ప్రకటన…

ఇందిరమ్మ ఇల్లు బిల్లు క్లియరెన్స్ కు లంచం డిమాండ్.. ఏసీబీ దాడి

గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ దాడి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు వేద న్యూస్ గంగాధర: గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు పథకం…

నల్లబెల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మూడు రవి

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా మూడు రవి,ప్రధాన కార్యదర్శిగా కంకటి రమేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికై య్యారు. సంఘం ఉపాధ్యక్షులుగా అవునూరి కిషోర్,గౌరవ అధ్యక్షులుగా సామల సునీల్, అనుమల నితీష్,కార్యవర్గ సభ్యులుగా ఉడుత…

సీజేఐ గవాయ్‌పై దాడి చేసిన న్యాయవాదిని శిక్షించాలి

కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య వేద న్యూస్, మరిపెడ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టు ఆవరణలోనే దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని, ఘటనను ఖండిస్తున్నట్లు కేవీపీఎస్ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య తెలిపారు. ఈ…

సి జె ఐ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

వరంగల్ జిల్లా ఎస్సీ /ఎస్టీఅట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ , దళితరత్న చిన్న స్వామి నమిండ్ల వేద న్యూస్, వరంగల్: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై న్యాయవాది చేసిన దాడిని తీవ్రంగా…

24 గంటల్లో 20 ఆపరేషన్లు.. సర్కారీ దవాఖాన లోనే ..నండోయ్

24 గంటల్లో 20 ఆపరేషన్లు.. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో శస్త్ర చికిత్సలు వైద్యులకు సూపరింటెండెంట్ అభినందన వేద న్యూస్ , వేములవాడ: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో మరో సారి 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా…