సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలి
వేద న్యూస్, శాయంపేట: జిల్లా విద్యాశాఖ అధికారి హన్మకొండ ఆదేశానుసారం సోమవారం జిల్లా పరిషత్ పెద్దకొడపాక పాఠశాల యందు ప్రాథమికోన్నత స్థాయి గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నడికూడ ,శాయంపేట, పరకాల మండలాల గణిత ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ…