Month: January 2024

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

వేద న్యూస్, మరిపెడ: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నరసింహులపేట బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సునీత తెలిపారు.…

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

ఒలంపియాడ్ ఫలితాలలో సత్తా చాటిన మందమర్రి చైతన్య పాఠశాల వేద న్యూస్, మందమర్రి: జాతీయస్థాయి ఐఎన్ టిఎస్ఓ ఒలంపియాడ్ పరీక్షలలో మందమర్రి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు 88 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ ఎ నవీన్ కుమార్ తెలిపారు.…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: రేకుర్తి కంటి ఆస్పత్రి, గర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని నారాయణ ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోదుంపురం వెంకటేశ్వర్, నేత్ర వైద్యులు…

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి

సింగరేణి సీఎండీకి సీఐటీయూ ప్రతినిధి బృందం వినతి వేద న్యూస్, మందమర్రి: సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ (ఐఆర్ఎస్) ను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు…

పార్టీ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ

వేద న్యూస్, మందమర్రి: మండలంలోని అందుగుల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త రామంచ రాములు అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. గురువారం వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.…

6గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతాప్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో 6 గ్యారంటీల ధరఖస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న 18వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వేద న్యూస్, మందమర్రి: ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు,…

రాజ్యాంగ పరిరక్షణనే ప్రజలందరి ధ్యేయం: ప్రొఫెసర్ కోదండరామ్

సిటీ కాలేజీలో ‘‘రాజ్యాంగంలోని సాంకేతిక, సంక్లిష్ట పదాల బోధనాయోగ్యత’’పై సదస్సు వేద న్యూస్, చార్మినార్: రాజ్యాంగ పరిరక్షణనే అందరి ధ్యేయం కావాలని ప్రముఖ విద్యావేత్త, రాజనీతి శాస్త్రవేత్త, టీజేఎస్ అధ్యక్షులు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలోని రాజనీతి…

అంధుల సేవ దైవ సేవ

ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అంధుల సెవ దైవ సేవ అని ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా…

సాంకేతిక పదాలను బోధనాయోగ్యంగా మార్చుకోవాలి

ఉస్మానియా వర్సిటీ వీసీ ఆచార్య రవీందర్ వేద న్యూస్, చార్మినార్: భారతీయ రాజ్యాంగంలోని సంక్లిష్టమైన పారిభాషిక పదాలను, వాటి భావనలను విద్యార్థుల అవగాహనా సౌలభ్యం కోసం పునర్విచించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆచార్య రవీందర్ అన్నారు.…