Month: January 2024

భారతదేశ తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి

ఎల్బీ కాలేజీలో ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్…

దళిత, బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే

హన్మకొండ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: దళిత, బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే అని హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల( కో-ఎడ్యుకేషన్ ) ప్రిన్సిపాల్ ఎస్. ధర్మేంద్ర అన్నారు. బుధవారం తొలి మహిళ ఉపాధ్యాయురాలు…

ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలి: నాగుర్ల వెంకన్న ఓబీసీ సమస్య పరిష్కారానికి కృషి: సంఘం అధ్యక్షులు శివాజీ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సరం క్యాలెండర్ ను బుధవారం…

అనాథలకు స్వెటర్ల పంపిణీ

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..బుధవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్…

జమ్మికుంట డిగ్రీ కాలేజీలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

తొలితరం మహిళా ఉద్యమకారణి సావిత్రిబాయి జమ్మికుంట డిగ్రీ, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి…

చింతలపల్లిలో ఇంటింటికీ శ్రీరాముడి అక్షింతల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని భవ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో రాముల వారి అక్షింతలను అందజేస్తున్నారు. రాముల వారి క్షేత్రం నుంచి వచ్చిన అక్షింతలను బుధవారం ఎల్కతుర్తి…

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌పై సుపారి హత్యకు ప్లాన్

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణ నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ ఇదేనా ‘ప్రజా పాలన’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ నిందితులను శిక్షించని యెడల కేటీఆర్‌ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరిక…

అర్హులైన వారందరు ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్,వరంగల్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్…

ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి ‘ప్రజాపాలన’కు విశేష స్పందన: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం…

శ్రీరామ పూజిత అక్షింతల వితరణ మహోత్సవం

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీ రామ పూజిత అక్షింతల వితరణ మహత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముని అక్షింతల వితరణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. గ్రామ ప్రజలు..‘‘జై…