అనధికారిక లే ఔట్ లు తొలగించాలి
నగర మేయర్ గుండు సుధారాణి వేద న్యూస్, వరంగల్ : బల్దియా పరిధి లోని అనధికారిక లే ఔట్ లను గుర్తించి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన…
నగర మేయర్ గుండు సుధారాణి వేద న్యూస్, వరంగల్ : బల్దియా పరిధి లోని అనధికారిక లే ఔట్ లను గుర్తించి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన…
– కలెక్టర్ డాక్టర్ సత్య శారద వేద న్యూస్, గీసుకొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం గీసుకొండ…
కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వేద న్యూస్, కాజీపేట : కాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ నగర పరిధి లోని ఖాజీపేట మార్కెట్ బాల…
వేద న్యూస్, మఠంపల్లి : కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్…
వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఏపిరాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత బ్యాగులను అందజేస్తుందని ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ మునిరాజ్ అన్నారు.అలాగే బోయినిపల్లి…
చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సత్యం వికలాంగురాలికి రూ.50 వేల సాయం వేద న్యూస్, చొప్పదండి/గంగాధర: రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. వికలాంగులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం…
వేద న్యూస్, బ్యూరో: ప్రస్తుత వానాకాలం సీజన్లో పాములు బయట సంచరించే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రైతులు పొలం గట్లు, గడ్డి వాములు, చేనుల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలం సమయంలో పాములు భూమి…
వేద న్యూస్, వరంగల్ టౌన్: రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ, విద్యుత్ వినియోగంలో సంరక్షణపై అధికారులు చూపుతోన్న నిర్లక్ష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పగటి పూట కొన్ని జంక్షన్ లో వీధి లైట్లు వెలుగుతూనే ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి…
వేద న్యూస్, కాజీపేట : నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగవంత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను 47వ డివిజన్ బాపూజీ నగర్ చౌరస్తాలో 47 డివిజన్ అధ్యక్షులు షేక్ అస్గర్ ఆధ్వర్యంలో…
వేద న్యూస్, కాజీపేట : నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగవంత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను 47వ డివిజన్ బాపూజీ నగర్ చౌరస్తాలో 47 డివిజన్ అధ్యక్షులు షేక్ అస్గర్ ఆధ్వర్యంలో…