Month: July 2025

అనాధ ఆశ్రమంలో వైయస్సార్ జయంతి వేడుకలు

వేద న్యూస్, రాంపూర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో గల అనాధ పిల్లల అశ్రములో (కరుణలయం సెంటర్)లో స్థానిక కాంగ్రెస్…

అధికారాల ఆదేశాలు బేఖాతరు..!

వేద న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో కేజీ విల్స్ తో రోడ్లు పై ట్రాక్టర్లు తిరగరడం నిలిపి వేయాలి అని ప్రకటనల వారికే తప్ప ఆచరణలో ఏలాంటి మార్పు లేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో యదేచ్చగా కొంత…

దేవాలయ విలీనాన్ని వెంటనే ఆపాలి

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న గుడిని దేవాలయ శాఖలో విలీనం చేయడం దేవాలయ అభివృద్ధికి అడ్డంకి అని నియోజకవర్గ బిజెపి నాయకులు పీసు రాజేందర్ రెడ్డి…

వితంతువులు,వికలాంగుల కోసం సర్కార్ నిర్ణయం

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి…

కార్మిక సంఘాల సమ్మెకు ఐఎన్టియుసి సంఘీభావం

వేద న్యూస్,శాయంపేట: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి…

అర్హులందరికీ ఓటరు నమోదు చేయాలి

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణ మరియు మండల పరిధిలోని ఓటర్ల నమోదు మార్పులు,చేర్పులు,బీఎల్ఓ యాప్ తదితర విషయాలపై మంగళవారం బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ సూపర్వైజర్స్ కు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం సబ్ కలెక్టర్ కార్యాలయంలో…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వేద న్యూస్, హన్మకొండ : హన్మకొండ రాంనగర్ లోని నివాసంలో ముఖ్య మంత్రి సహాయం నిధి చెక్కులను లబ్ధిదారులకు 28లక్షల16వేయిల 600 రూపాయల విలువ గల చెక్కులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పంపిణీ చేశారు.…

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన…

ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన…

జీతాలు తక్షణమే చెల్లించాలి..!

వేద న్యూస్, నేరేడుచర్ల : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…