Month: August 2025

విషాదం.. నీట మునిగి వృద్ధురాలు మృతి..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ నగరంలోని కాశికుంటలో భారీ వర్షం కారణంగా విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఓ ఇంట్లోకి నీరు చేరడంతో, కింద నిద్రపోతున్న 80 ఏళ్ల వృద్ధురాలు పసునూరి బుచ్చమ్మ నీటిలో మునిగి…

నీట మునిగిన వరంగల్.. పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

వేద న్యూస్, వరంగల్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువుల వలే మారాయి. ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద వచ్చి.. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షం…

గోడలకు పగుళ్లు, రాలుతున్న పెచ్చులు..శిథిలావస్థకు రాజీవ్ స్వగృహాలు!

మరింతగా బీటలు వారితే .. ప్రమాదం పొంచినట్టే మరమ్మతులు చేయించాలని ప్రజల వేడుకోలు వేద న్యూస్, ఫోకస్ టీమ్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని భట్టుపల్లి-కడిపికొండ ప్రాంతంలోని రాజీవ్ స్వగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి!. నిరుపేదలు నివాసముండే ఈ ఇండ్లలో ఎప్పుడేమి జరుగుతుందో?…

తహశీల్ ఆఫీసులో ప్రజలకు ఒక‘లా’..పైరవీకారులకు మరొక‘లా’!

తహశీల్ ఆఫీసులో జనం సమస్యలపై పట్టింపేది? తమ గోడు పట్టించుకోవడం లేదని మండలవాసుల ఆవేదన సామాన్యులకు దూరంగా కార్యాలయం మారిందని ఆరోపణలు వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తహశీల్దారు కార్యాలయంలో పైరవీకారులు రాజ్యమేలుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వివిధ…

మరిపెడ హైస్కూల్‌లో  నులిపురుగుల నివారణ దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: జాతీయ నులి పురుగుల (పేగు పురుగు) నిర్మూలనా దినోత్సవాన్ని సోమవారం మరిపెడ ప్రభుత్వ పాఠశాల లోప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది చే పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వేశారు. మాత్ర నేరుగా…

బైక్ దొంగ అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: బైక్ దొంగతనం చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్ఐ కే. రాహుల్‌రెడ్డి సోమవారం నిందితుని వివరాలు వెల్లడించారు. ఇటీవల తమ పోలీస్ స్టేషన్…

 రవాణా శాఖ  వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా…

హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి: రవీందర్‌గౌడ్

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ…

కదం తొక్కిన ‘ఆటో కార్మికులు’..ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం…

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా : కురుపాం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం…