Month: August 2025

రైతులకు కావలసిన ఎరువులు సరఫరాచేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ…

పిఎసిఎస్ సభ్యుల ప్రమాణస్వీకారంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : కురుపాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవములో ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో…

యూరియా.. ఏ‘దయా’!.. చెప్పులు లైన్‌లో పెట్టి రైతుల పడిగాపులు

వేద న్యూస్, చందుర్తి : యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

భార్గవి పిళ్ళై పాటల హోరుతో మార్మోగిన అపర్ణా నియో మాల్

హైదరాబాద్అ పర్ణ నియో మాల్‌లో జరుగుతున్న NEOSS షాపింగ్ ఫెస్టివల్లో తొలిసారిగా ఒక సెలబ్రిటీ కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్ళై తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె లైవ్ పర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులతో…

అల్లం ఉమారాణి ప్రథమ వర్ధంతి లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు 

వేద న్యూస్, మఠంపల్లి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి సతీమణి అల్లం ఉషారాణి ప్రధమ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా మంజీ నాయక్, మండల…

ఘనంగా బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు 

వేద న్యూస్, మఠంపల్లి: భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రమైన మఠంపల్లి లో గిరిజన మోర్చా జిల్లా నాయకులు బానోతు రంగా నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత…

పల్లె పకృతి వనం..అసాంఘిక కార్యకలాపాల అడ్డా..!?

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో పల్లెల్లో పల్లెలు చెట్లతో కలకలాడాలని పచ్చదనం వెలివేర్చాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆయన సంకల్పించారు. అయితే వేములపల్లి మండల…

రజక యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా రావుల వెంకటేష్ ఉపాధ్యక్షులుగా ఉప్పల రాజ్ కుమార్ కోశాధికారిగా ఉప్పల రాజును…

ప్రాజెక్టులను రాజకీయం చేయొద్దు

రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కేంద్రం రాష్ట్రాల మధ్య త గవుపెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి వేద న్యూస్, మఠంపల్లి: ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాజకీయ జోక్యం…