25 ఏళ్ల తర్వాత ఏకగ్రీవ ఎన్నికలు
– ధర్మారావుపేట గ్రామంలో సర్పంచ్, రెండు వార్డులు ఏకగ్రీవం వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత సర్పంచ్ పదవి సహా రెండు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.స్థానికంగా శాసనసభ్యుడు…