ప్రకృతిని పట్టించుకోపోతే – భవిష్యత్తే లేదు
ప్రకృతి మనకు కేవలం వనరులు అందించే సాధనం కాదు; అది మన జీవనానికి ఆధారం, మన ఉనికికి మూలం. మనం పీల్చే గాలి నుంచి తాగే నీటి బొట్టు వరకు, తినే ఆహారం వరకు అన్నీ ప్రకృతి ప్రసాదమే. గాలి, నీరు,…
ప్రకృతి మనకు కేవలం వనరులు అందించే సాధనం కాదు; అది మన జీవనానికి ఆధారం, మన ఉనికికి మూలం. మనం పీల్చే గాలి నుంచి తాగే నీటి బొట్టు వరకు, తినే ఆహారం వరకు అన్నీ ప్రకృతి ప్రసాదమే. గాలి, నీరు,…
జీవ వైవిధ్య కావ్యం: పర్యావరణ విద్య, సుస్థిరత పర్యావరణ విద్య నేడు ఉద్యమంలా సమాజంలో రావాలి పర్యావరణం అనేది మన వెలుపల ఎక్కడో ఉన్న ఒక దృశ్యం కాదు; అది మనలోనూ, మన చుట్టూనూ నిరంతరం ప్రవహించే ఒక మహా కావ్యం.…
= 3లక్షలకు పైగా ఫిర్యాదుల = డిజిటల్ విప్లవం.. నేరగాళ్లకు వరం = చదువుకున్న వారు, ఉన్నతోద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీసే బాధితులు = ప్రజా ప్రతినిధులు సైతం కేటుగాళ్ల వలకి.. = విన్యూత్న వ్యూహాలతో బురిడీ = జీవితకాల సంపాదన క్షణాల్లో…
=పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల సమర శంఖం = తెలంగాణవ్యాప్తంగా మిన్నంటిన నిరసన జ్వాలలు =పీఆర్సీ అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం = వృద్ధాప్యంలో తప్పని పెన్షనర్ల తిప్పలు = పాత పెన్షన్ విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న ఉపాధ్యాయ లోకం =…
వేద న్యూస్, ఫోకస్ టీమ్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఆదివారం చారిత్రక ప్రసిద్ధి గాంచిన గణపేశ్వర ఆలయ (కోటగుళ్ళు) సమీపంలోని పురాతన ఎర్రమ్మ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.…
అర్జీదారులు ఇబ్బందులు ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం ప్రజలను ఆశ్చర్యానికి, గురి చేసింది.…
నీటి ఆవాస జీవవైవిద్యం – బఫర్ జోన్ ఆవశ్యకత నీటి ఆవాసాలు – బఫర్ జోన్స్ అవసర ప్రముఖ్యత – శాస్త్రీయ విశ్లేషణ ప్రాజెక్టులు ఏవైనా – పర్యావరణ హితం కావాలి ప్రభుత్వాలు చెరువుల బఫర్ జోన్స్ జీవవైవిద్యం ప్రముఖ్యతను గుర్తించి…
ప్రకృతి సమతుల్యతలో అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివి. కానీ గత 50 ఏళ్లలో మానవుడు సాధించిన ‘అభివృద్ధి‘ వెనుక ప్రకృతి చేసిన త్యాగం వెలకట్టలేనిది. అడవుల విస్తీర్ణం తగ్గడం, కార్చిచ్చులు పెరగడం మరియు వన్యప్రాణుల ఆవాసాలు విచ్ఛిన్నం కావడం వల్ల భూగోళం…
వేములవాడ ఏరియా హాస్పిటల్లో దారుణ పరిస్థితులు గంటల తరబడి క్యూ లో ప్రజల అవస్థలు డాక్టర్ లు సమయానికి రాక పెషేంట్ ల ఇబ్బందులు వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి…
వేద న్యూస్, కరీమాబాద్: చల్లగా బీరు వేసి చిల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి షాక్ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఓ వైన్ షాప్ లో ఓ యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు.…