ప్రకృతితోనే మన మనుగడ – మేలుకొలుపు కోసం ఒక సమగ్ర పిలుపు
భూమిపై సమస్త జీవరాశుల మనుగడకు ప్రకృతి ఒక ప్రాణవాయువు వంటిదని, నేడు “అభివృద్ధి” అనే ముసుగులో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కొండల విధ్వంసం మరియు జలవనరుల ఆక్రమణల రూపంలో మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని గుర్తించాల్సిన సమయం…