యువత దేశ అభ్యున్నతికి పాటుపడాలి
– ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ వేద న్యూస్, శాయంపేట: బడుగు, బలహీన వర్గాలకు గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు. భారత రాజ్యాంగ…
– ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ వేద న్యూస్, శాయంపేట: బడుగు, బలహీన వర్గాలకు గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు. భారత రాజ్యాంగ…
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా 43వ డివిజన్ తిమ్మాపురం గ్రామంలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా…
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి సిరిసిల్ల,వేములవాడ పట్టణాల్లో షాపింగ్ మాల్స్,బస్టాండ్లు,వేములవాడ దేవస్థానం,అగ్రహారం దేవస్థానం, మసీదులు తదితర ప్రదేశాల్లో పోలీసు జగిలాలు,బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో కలిసి అనుమానాస్పద వస్తువులు , వాహనాలు, ప్యాకేజీలు,సంచులు,లేదా భద్రతకు…
వేద న్యూస్, హనుమకొండ : నూతనంగా ఎన్నికైన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సత్కరించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన…
వేద న్యూస్, బెల్లంపల్లి : బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం అంబేద్కర్ 70వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యాక్రమానికి రొడ్డ తులసీదాస్, శ్యామ్ మాజీ కౌన్సిలర్…
వేద న్యూస్, వరంగల్ టౌన్: సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు నేడు న్యాయం జరుగుతుందంటే అందుకు కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్…
– రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, వరంగల్ టౌన్: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని సామాజిక తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు వేస్తుందని వరంగల్ లో శనివారం…
వేద న్యూస్, మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 63వ హోమ్ గార్డ్స్ రైసింగ్ డే పరేడ్లో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా…
వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధంతి సందర్భంగా ఎంతో ఘనంగా ఆయన స్మరించుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత, నవ భారత నిర్మాణ కర్త,…
వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ…