Category: తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపే ప్రజల గెలుపు

-ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వేద న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. నవంబర్‌ 11న జరగనున్న ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో జరిగిన ప్రచార…

అనుమతి ఓ చోట.. తరలింపు మరోచోట.. ఇసుక ట్రాక్టర్ల సీజ్

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ముగ్గురిపై కేసు నమోదు దాచారంలో ఇల్లంతకుంట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు వేద న్యూస్ , ఇల్లంతకుంట: ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇల్లంతకుంట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు…

ఆర్ఎంపీ వైద్యం.. బాలుడికి ఒళ్లంతా దద్దర్లు.. అపస్మారక స్థితిలోకి.. పరిస్థితి విషమం!?

మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లకు తరలింపు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: ఓ బాలుడికి జ్వరం రావడంతో స్ధానిక ఆర్ఎంపి వైద్యునికి చూపించడంతో ఇంజక్షన్స్, సెలెన్స్ పెట్టి ఐ డోస్ చికిత్స అందించడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన…

‘మత్తు’..యువత చిత్తు!..బంగారు భవిష్యత్తు పెడదారి

జీవితాలపై తీవ్ర ప్రభావం నేరాల పెరుగుదల.. వ్యసనాలకు అడ్డుకట్ట పడాలి వేద న్యూస్, డెస్క్: దేశ భవిష్యత్తు యువతరం అని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆధునిక సమాజంలో యువతరం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సవాలు ఎదుర్కొంటున్నది. మత్తు పదార్థాల వ్యసనం, ఆల్కహాల్‌,…

రైతుల పొట్టగొట్టడం సిగ్గు చేటు : ప్రశాంత్ గౌడ్

వేద న్యూస్, రుద్రూర్ : రైతులు పండించిన పంటకు రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు పేరుతో నిలువునా దోచుకుంటున్నారని, రైతులు ఎండనకవాననక రైతు తాము పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని సంతోషించాలో అధిక తరుగుతో మోసం చేస్తున్న రైస్…

రోడ్లు నిర్మాణ,మరమ్మతుల పనులు శరవేగంగా పూర్తి చేయాలి

రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ వేద న్యూస్, టేక్మాల్ : మెదక్ జిల్లా ల పంచాయత్ రాజ్ , ఆర్ బి శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సంగారెడ్డి లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో…

ముఖ్యమంత్రి రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ(వీడియో)

వేద న్యూస్, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ..తన కూతురు పోలీసులు వచ్చారని ఏదో ఆవేశంలో మాట్లాడిందని, దానికి తాను రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తమదంతా…

రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ సర్కారు 

మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేద న్యూస్, చొప్పదండి : కాంగ్రెస్‌ సర్కారు అలసత్వం మరోసారి రైతుల పాలిట శాపంగా మారిందని, చొప్పదండి మాజీ శాసన సుంకె రవిశంకర్ అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మళ్లీ నష్టాల మూటే మిగలనుందని,…

సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి

వేద న్యూస్, వరంగల్: నగరం లో సాస్కి( స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ) పథకం అమలుకు సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.గురువారం కుడా కార్యాలయం…

ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల నర్సమ్మ,( 65) గురువారం ఉదయం విలాసాగర్ చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అమె…