ప్రకృతి సమతుల్యత – మానవ బాధ్యత
ప్రకృతి ధర్మాన్ని కాలరాస్తూ.. మనిషి రాస్తున్న మరణశాసనం ప్రకృతి అనేది కోట్లాది జీవులు, వృక్షజాలం, గాలి, నీరు, మట్టి వంటి పంచభూతాల కలయికతో ఏర్పడిన ఒక అద్భుతమైన సమతుల్య పర్యావరణ వ్యవస్థ (ఏకోసిస్టం). ఇందులో ప్రతి చిన్న మూలకానికి ఒక ప్రత్యేకమైన…