Tag: temple

అభిమాని ఇంటికెళ్లి..ఆప్యాయంగా పలకరించి..!

నిరంజన్‌ను పరామర్శించిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసైన నాయకులు రాజేందర్, రాకేష్,అనుదీప్ బాబు కృషి ఫలితం కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం వెంకటేశ్వరస్వామి తీర్థ ప్రసాదాలు అందజేత బాలుడికి ధైర్యం చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం జీవనోపాధిపై ప్రత్యేక చొరవ..…

గం.. గం..’హరిత’ గణేశా.. వినాయకుడి ఆకృతిలో మర్రి చెట్టు

వేద న్యూస్, మెట్ పల్లి: గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో వెంకటేశ్వర గుడి ఆవరణలో…

ఎములాడ రాజన్న ఆలయ మూసివేతపై స్పష్టతేది?

రాజన్న ఆలయ మూసివేత పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలి ప్రభుత్వానికి ప్రతాపరామకృష్ణ డిమాండ్ వేద న్యూస్,వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో…

అగర్తల మైసమ్మ ఆలయానికి పూర్వ వైభవం

గంగపుత్రుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ట వేద న్యూస్, వరంగల్ టౌన్: ఖిలా వరంగల్ మండలం పడమరకోట అగర్త సామ్రాజ్యంలో స్థాపించిన కట్ట మైసమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయాన్ని పునః ప్రతిష్టించారు. ఈ సందర్బంగా…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఈ

వేద న్యూస్, వరంగల్: భద్రకాళి అమ్మవారిని టీఎస్ఎన్పీడీసిల్ ఎస్ ఈ శ్రీనివాస్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని.. అమ్మ వారికి చీరే సారె సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొని అమ్మ వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన…

గుండేడులో ఆలయాల అభివృద్ధి పనుల ప్రారంభం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో భవిష్య సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాల అభివృద్ధి పనులను గురువారం భవిష్య సేవా సంస్థ చైర్మన్ నాగపురి రాజు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని మడేలయ దేవాలయ…

నేడు తిరుపతమ్మ గోపయ్య దేవాలయ ప్రతిష్ట సమావేశం

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో తిరుపతమ్మ గోపయ్య దేవాలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుపతమ్మ గోపయ్య దేవాలయం నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. త్వరలో టెంపుల్ ప్రతిష్ట కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా…

తల్లికి ఆలయం.. మాతృమూర్తిపై ప్రేమను చాటుకున్న తనయులు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి చెందిన అన్నదమ్ములు మాతృమూర్తిపై తమ ప్రేమను చాటుకున్నారు. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఒక గుడి కట్టించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం 2వ వార్డు కు చెందిన సముద్రాల రాధమ్మ (59) మూడేండ్ల…