Month: January 2024

ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో భారత రెండో ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని ఘనంగా గురువారం నిర్వహించారు. ఎల్బీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి..కళాశాల ప్రాంగణంలో…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ కార్యక్రమం బుధవారంచేపట్టారు. రాములవారి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలోని 16 వ వార్డు, 10 వార్డ్ లో ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంపిణీ చేశారు.…

వీరభద్రస్వామి బ్రహోత్సవాలకు రావాలని ఆహ్వానం

వరంగల్ సీపీకి ఆహ్వానపత్రిక అందజేత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/కొత్తకొండ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝూను ఆహ్వానించారు. వీరభద్రస్వామి సమేత భద్రకాళి దేవి కల్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం…

చెకుముకి పోస్టర్ ఆవిష్కరణ

వేద న్యూస్, మరిపెడ: జన విజ్ఞాన వేదిక ప్రతీ సంవత్సరం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ‘చెకుముకి’ పరీక్ష వాల్ పోస్టర్‌ను బుధవారం మరిపెడ మండల ఎమ్మార్వో సైదులు, ఎంపీడీవో ధన్ సింగ్ సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

మానసిక దివ్యాంగులతో సంక్రాంతి సంబురాలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్యర్యంలో ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు.…

ఉచితాలతో మభ్య పెట్టడం కాదు, ఉచిత విద్య, వైద్యం అందించాలి:వీఆర్పీ

ఉచిత విద్య, వైద్యం అందించాలి విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద ఈ నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన వేద న్యూస్, హైదరాబాద్/ఖైరతాబాద్: ప్రజలను ఉచితాలతో మభ్య పెట్టడం సరి కాదని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) నాయకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం…

తాటికొండ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి

ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ వినతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని తాటికొండ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆర్టీసీ వరంగల్…

పశుమిత్రలకు కనీస వేతనం చెల్లించాలి

సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: పశు మిత్రలకు కనీస వేతనం చెల్లించాలని పశు మిత్ర వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పశు…

వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి

ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ వేద న్యూస్, హన్మకొండ : ఎస్సీల వర్గీకరణ జరిగినప్పుడే అన్ని రంగాల్లో మాదిగల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మార్పీ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీ ఎస్…

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామికి పురవీధులలో ఊరేగింపు

వేద న్యూస్, వరంగల్ టౌన్: ధనుర్మాసంలో శ్రీ వేణుగోపాల స్వామికి నిర్వహించే గరుడ వాహన సేవ నిర్వహించామని వేణుగోపాల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని…