Category: తెలంగాణ

‘ఉత్సవం’లా అన్ని శుభకార్యాలు @ బృందావనం ఈవెంట్స్

వినూత్న శైలిలో సెలబ్రేషన్స్ ‘బృందావనం’ స్పెషాలిటీ ప్రజలు కోరిన రీతిలో చక్కగా ఈవెంట్స్ నిర్వహణ వేద న్యూస్, జమ్మికుంట: ప్రతీ ఈవెంట్‌ను ఉత్సవంలా.. వినూత్న శైలిలో ప్రజలు కోరిన రీతిలో ‘బృందావనం ఈవెంట్స్’ వారు నిర్వహిస్తున్నారు. ఈవెంట్స్ నిర్వహణలో సుమారు 8…

హత్యాయత్నం కేసులో నిందితులకు జైలు శిక్ష

వేద న్యూస్, వేములవాడ: హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందుతులకు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. చంద్రగిరి గ్రామానికి…

ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ దాడులు.. అన్ని లక్షల స్టాక్ సీజ్

వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకే సారి గురువారం గ్రామంలోని శ్రీరామ ఫర్టీలైజర్స్, ఫెస్టీసీడ్స్, చంద్రశేఖర్ ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్, శ్రీనివాస,…

అంచనగిరి వెంకటరమణకు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు

అంబేడ్కర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్‌లో భాగంగా ప్రదానం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అందజేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వేద న్యూస్, ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రానికి చెందిన యువకుడికి బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు వచ్చింది. సేవా విభాగంలో సదరు…

4 ఎకరాల 2 గుంటల సర్కారీ భూమి సరెండర్.. కలెక్టర్, ఎస్పీకి పాస్‌బుక్ హ్యాండోవర్

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమిని ఓజ్జల లావణ్య భర్త…

అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్ బి ఐ

రూ. 4 లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని వ్యక్తిగత రుణాలు ప్రాసెసింగ్ రుసుముపై పూర్తి మాఫీ సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి ఫ్లాట్ 10.50% అత్యల్ప వడ్డీ రేటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…

కిష్టంపేటవాసులకు సైబర్ భద్రతతో పాటు పలు విషయాలపై ఎస్ఐ రమేశ్ అవగాహన

వేద న్యూస్, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ అవగాహన కార్యక్రమం ఎస్ఐ రమేశ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యం, డయల్‌ 100 వినియోగం, మహిళా…

కమలాపూర్‌లో చిమ్మ చీకట్లు..! కాలనీలన్నీ చీకటిమయం.. వెలగని వీధి దీపాలు

ఇండ్లకు వెళ్లాలంటే వణుకుతున్న కాలనీవాసులు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వైనం వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలోని కాలనీలన్నీ పూర్తిగా చీకటిలో కూరుకుపోయాయి. వీధిదీపాలు వెలగట్లేదని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు వారు పరిష్కారం చూపట్లేదని…

ఈ చిన్నారులకు ఎన్ని తిప్పలు.. బడి “బాట” గింత ఘోరమా!?

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల జైత్ పూర్ గ్రామంలో స్కూల్ కు వెళ్ళే దారి బురద మయం గా మారడంతో.. చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు కనీసంగా పట్టించుకోకవడం వల్ల రోడ్డు లేక…

పసరగొండలో సమస్యల స్వాగతం..నిరుపయోగంగా డంపింగ్‌యార్డు, పశువుల మేత ప్రదేశం క్రీడాప్రాంగణం!

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో సమస్యలే సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తున్నది. సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులే నెలకొన్నాయని ప్రజలు అంటున్నారు. గ్రామంలో దాదాపు రూ.2 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డు…